fbpx
Wednesday, April 2, 2025

Yearly Archives: 2025

నారా లోకేష్: మూడు నెలల్లో పదివేల ఉద్యోగాలు

భీమవరం: రాబోయే మూడు నెలల్లో పదివేల ఉద్యోగాలు కల్పిస్తామని తెలియచేసిన నారా లోకేష్. భీమవరంలో మంత్రి పర్యటనమంత్రి నారా లోకేష్ భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా, ఆయన రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు....

సంక్రాంతి బరిలో చరణ్.. మహేష్ రికార్డుకు టార్గెట్

మూవీడెస్క్: సంక్రాంతి పండుగకు తెలుగు బాక్సాఫీస్ దద్దరిల్లేందుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సిద్ధమవుతున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాల నడుమ జనవరి 10న ప్రేక్షకుల...

గేమ్ ఛేంజర్ ఫ్యాన్స్ విషాదం.. అండగా పవన్, దిల్ రాజు

మూవీడెస్క్: రాజమహేంద్రవరం గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఈవెంట్‌కు హాజరైన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ అనే యువకులు రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణంలో...

శంకర్ మళ్లీ ఫామ్‌లో.. వేల్పరిపై ఫోకస్

మూవీడెస్క్: గేమ్ ఛేంజర్ ట్రైలర్‌తో ప్రేక్షకులలో ఉత్సాహం నింపిన డైరెక్టర్ శంకర్, తన వింటేజ్ టచ్‌కి తిరిగి వచ్చారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ 2లో ఎదురైన ఫ్లాప్ తర్వాత శంకర్‌కు...

భారత్ లో తొలి HMPV Virus కేసు!

బెంగళూరు: చైనాలో వెలుగుచూసిన HMPV Virus తొలి కేసు ఇవాళ భారత్‌లోని బెంగళూరులో కూడా నమోదైంది. నగరానికి చెందిన ఎనిమిది నెలల చిన్నారికి ఈ వైరస్ (Human Metapneumovirus) సోకినట్లు నిర్ధారణైంది. కర్ణాటక ప్రభుత్వం...

గ్రూప్-1 నియామకాలపై రేవంత్ ఫోకస్

తెలంగాణ: ఉద్యోగ భర్తీ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. తమ ప్రభుత్వం ఒక్క ఏడాది కాలంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇది దేశంలోనే రికార్డు అని...

అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

హైద్రాబాద్‌: మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. శనివారం సైట్‌ను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆదివారం ఉదయం బుల్డోజర్లు ఉపయోగించి ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చివేయాలని...

అంతరిక్షంలో మొలకెత్తిన మొక్కలు: ఇస్రోకు మరో ఘనత

ఇస్రో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా వినూత్న ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్షంలో మొలకెత్తే విత్తనాలపై పరిశోధనల కోసం పంపిన అలసంద విత్తనాలు నాలుగు రోజుల్లో మొలకెత్తాయని ఇస్రో ప్రకటించింది....

రైతు భరోసా పెంపు: మంత్రి పొన్నం కీలక ప్రకటన

హైదరాబాద్: రైతు భరోసా పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నగదు పంపిణీ...

ప్రధాని పర్యటన: విశాఖలో అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన

విశాఖలో ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు విశాఖలో సమీక్ష నిర్వహించి, ప్రధానికి ఘనస్వాగతం పలుకుతామని తెలిపారు....
- Advertisment -

Most Read