తిరుపతి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంచు మనోజ్ దంపతులు తిరుపతిలో జరిగిన జల్లికట్టు ఉత్సవాలకు హాజరయ్యారు.
అయితే, యూనివర్సిటీ వద్ద మనోజ్ ఫ్లెక్సీలు తొలగించిన అంశం చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత మనోజ్ దంపతులు...
ఢిల్లీ: జాతీయ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీలో అత్యాధునిక కొత్త కార్యాలయాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. ఇందిరాగాంధీ భవన్ పేరుతో నిర్మించిన ఈ కార్యాలయాన్ని బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు.
ప్రస్తుత...
ముంబై - విరుష్క: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు తమ కొత్త ఇంటికి వలస వెళ్తున్నారు. అలీబాగ్లో నిర్మించిన విల్లా ఇప్పటికే పూలు, లైట్లతో...
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడిచేసిన ఘటన ముంబై నగరాన్ని కలిచివేసింది.
ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో, సైఫ్ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు...
మూవీడెస్క్: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల వసూళ్లు సాధించిందని మేకర్స్ ప్రకటించారు.
అయితే ట్రేడ్ వర్గాల లెక్కలు చూస్తే ఈ మొత్తం 85...
ఆంధ్రప్రదేశ్: ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో పందెం కోడి కత్తి సంబరాలు భారీగా సాగాయి. సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు జూదక్రీడలతో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోడిపందేలు, గుండాట, మట్కా...
కథ
యాదగిరి రాజు (వెంకటేష్) తన నిజాయితీ మూలంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని కోల్పోయి, తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం (ఐశ్వర్య రాజేష్) ను పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అవుతాడు. ఆ సమయంలో...
ది టూ స్టేట్స్ డెస్క్: మకర సంక్రాంతి (Makar Sankranti 2025) భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన పండుగ. ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15న ఈ పండుగను జరుపుకుంటారు.
ఇది సూర్యుడు...
జాతీయం: 'కాగ్ నివేదిక’ ఆలస్యంపై ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
మద్యం కుంభకోణంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చకు దిల్లీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని హైకోర్టు అసహనం...