ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల హామీలు వేడి రాజేస్తున్నాయి. ఈ పోరులో భాగంగా బీజేపీ తన రెండో సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్...
కౌలాలంపూర్: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత యువతరంగం మలేషియాపై అద్భుత విజయం సాధించింది.
కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును...
అమెరికా: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడంతో వలసదారుల్లో ఆందోళన మొదలైంది. "అమెరికా ఫస్ట్" నినాదం కింద ట్రంప్ చేపట్టిన చర్యలు, కొత్త విధానాలు భారతీయులతో పాటు పలు దేశాల...
తెలంగాణ: బీజేపీ కీలక నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహంతో ఊగిపోయిన సంఘటన మంగళవారం మేడ్చల్ జిల్లా పోచారం మునిసిపాలిటీలో చోటుచేసుకుంది.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అఘాయిత్యాలపై ప్రజల నుంచి వచ్చిన...
మూవీడెస్క్: టాలీవుడ్లో ఐటీ దాడులు (IT RAIDS) ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాలు చేస్తున్న నిర్మాణ సంస్థలపై ఆదాయపన్ను శాఖ దృష్టి సారించడం పరిశ్రమలో కలకలం రేపుతోంది....
తెలంగాణ: రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఆగ్రహంతో ఊగిపోతూ ఎంపీ ఈటల చేయిచేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో రియల్ ఎస్టేట్ బ్రోకర్పై తెలంగాణ భాజపా ఎంపీ ఈటల...
దెబ్బ మీద దెబ్బ - దిల్ రాజుపై ఐటీ దాడులు - చిత్ర పరిశ్రమలో కలకలం
నిర్మాతకు భారీ షాక్తెలంగాణ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, తెలంగాణ చలన...
దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెండో రోజు బిజీ-బిజీ గా గడపనున్నారు.
పెట్టుబడుల కోసం ప్రపంచ దిగ్గజాలతో చర్చలుతెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్...
జాతీయం: కోల్ ఇండియా నుండి 434 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది
ఇంజినీరింగ్, ఎంబీఏ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలుకేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) నుండి మేనేజ్మెంట్...
అంతర్జాతీయం: అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా వీక్షించిన కార్యక్రమంఅమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10.30 గంటలకు...