fbpx
Wednesday, May 7, 2025

Yearly Archives: 2025

మహారాష్ట్రలో రైలు పట్టాలపై మృత్యుఘోష

జాతీయం: మహారాష్ట్రలో రైలు పట్టాలపై మృత్యుఘోష ఉత్తర మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం అందరినీ విషాదంలోకి నెట్టింది. పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు చెలరేగాయన్న వదంతి ఈ ప్రమాదానికి ప్రధాన...

India vs England: తొలి టీ20లో భారత్ ఘన విజయం

కోల్కత్తా: India vs England: భారత్ ఇంగ్లండ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఇంగ్లండ్ ను...

పుష్ప 2 – రీలోడెడ్.. 2 వేల కోట్లకు దూరంగానే../

మూవీడెస్క్: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. 1800 కోట్ల గ్రాస్‌తో భారీ విజయాన్ని సాధించిన...

సైఫ్ అలీ పై దాడి.. కేసు ఊహించని ట్విస్టులు

ముంబై: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన దాడి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ దాడిలో మహమ్మద్ షరీఫుల్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా నిలిచాడు. బంగ్లాదేశ్...

మరో గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం

మూవీడెస్క్: టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన వ్యక్తిగత జీవితంలో మరో శుభవార్తను పంచుకున్నాడు. తండ్రి కాబోతున్నట్టుగా తన భార్య రహస్య గోరఖ్‌తో కలిసి ఫోటో షేర్ చేస్తూ, "మా కుటుంబం త్వరలో...

దిల్లీ ఎన్నికల కోసం ఆప్‌ మధ్యతరగతి మ్యానిఫెస్టో విడుదల

జాతీయం: దిల్లీ ఎన్నికల కోసం ఆప్‌ మధ్యతరగతి మ్యానిఫెస్టో విడుదల దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో, రాజకీయ పార్టీలు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ...

ఐటీ దాడులపై దిల్‌రాజు స్పందన

తెలంగాణ: ఐటీ దాడులపై దిల్‌రాజు స్పందన: ఇండస్ట్రీ మొత్తం మీద సోదాలు కొనసాగుతున్నాయ్ నగరంలోని ప్రముఖ సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్నుశాఖ (ఐటీ) దాడులపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌...

నిరుద్యోగుల కోసం విశాఖలో మరో జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగుల కోసం విశాఖలో మరో జాబ్ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందుండి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో, ప్రతీ నెల నిరుద్యోగులకు...

హైదరాబాద్‌లో మరో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్: 10 వేల కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌లో మరో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు తెలంగాణకు 10 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. తెలంగాణ వడి-వడి అడుగులు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 10 వేల కోట్ల పెట్టుబడులు...

ఈటెలకు చిక్కులు: దాడి కేసు, భూకబ్జా వివాదంలో ఏవి వాస్తవాలు?

ఈటెలకు చిక్కులు: దాడి కేసు, భూకబ్జా వివాదంలో ఏవి వాస్తవాలు? పోచారంలో దాడి కేసు నమోదు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాల్టీ పరిధిలోని ఏక శిలానగర్‌లో, దాడి ఘటనపై ఎంపీ ఈటెల రాజేందర్‌పై కేసు నమోదైంది....
- Advertisment -

Most Read