fbpx
Wednesday, May 21, 2025

Yearly Archives: 2025

విజయసాయి వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఘాటు విమర్శలు

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తనపై జగన్ అక్రమాస్తుల కేసులో అప్రూవర్‌గా మారాలని ఒత్తిడి జరిగిందని చెప్పిన విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్...

హైదరాబాద్ మెట్రోలో కొత్త సేవలు

హైదరాబాద్: మెట్రో ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు మెట్రో నిర్వాహకులు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవాలనే ఉద్దేశంతో కాలుష్యరహిత ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి...

డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ ఫోన్ సంభాషణ.. ఏం మాట్లాడారు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీతో తొలిసారి ఫోన్ ద్వారా మాట్లాడారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం అనంతరం ఈ ఫోన్ సంభాషణ...

ఏపీలో పర్యాటక పెట్టుబడులకు జనసేన ప్రత్యేక దృష్టి

ఏపీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. టీడీపీ, బీజేపీ వంటి కూటమి పార్టీలతోపాటు ఇప్పుడు జనసేన కూడా రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలో...

పరిటాల శ్రీరామ్‌కు ధర్మవరంలో మళ్లీ షాక్

అనంతపురం: పరిటాల కుటుంబం తెలుగుదేశం పార్టీలో కీలకమైన రాజకీయ వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ కుటుంబానికి చెందిన పరిటాల శ్రీరామ్ తన రాజకీయ ప్రవేశంతో అనంతపురం జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఆశాదీపంగా ఉన్నారు....

తండేల్ ట్రయల్స్ క్లీన్ చిట్.. హిట్ గ్యారంటీ!

మూవీడెస్క్: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. శ్రీకాకుళం ప్రాంతంలోని మత్స్యకార గ్రామం నేపథ్యంలో జరిగే ఈ కథను చందూ మొండేటి యథార్థ...

పద్మ అవార్డులపై తెలంగాణలో పొలిటికల్ హీట్

తెలంగాణ: భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణలో వివాదం రేగింది. తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యుడు నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద...

ఎన్టీఆర్ vs విజయ్ బాక్సాఫీస్ పోరు!

మూవీడెస్క్: ఎన్టీఆర్ vs విజయ్! ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్‌ను వెంకటేశ్ "సంక్రాంతికి వస్తున్నాం" శాసించగా, బాలకృష్ణ "డాకు మహారాజ్" హిట్ టాక్‌తో దూసుకెళ్లాడు. ఇక రామ్ చరణ్ "గేమ్ చేంజర్" డిజాస్టర్‌గా...

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కూటమి సర్కార్

ఆంధ్రప్రదేశ్: కూటమి సర్కారు భూముల ధరల పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలకు మార్పులు అమల్లోకి రానున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి...

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: టికెట్ల విక్రయాలు ప్రారంభం

పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 8 అగ్రశ్రేణి జట్లు పోటీపడనున్నాయి. టోర్నీ కోసం మ్యాచ్...
- Advertisment -

Most Read