fbpx
Sunday, March 30, 2025

Yearly Archives: 2025

రైతులకు భరోసా.. ధాన్యం కొనుగోళ్లలో భారీ సాయం

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులకు నిస్వార్థ సేవ చేస్తుందని ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2024–25 ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం 31.52 లక్షల...

రాజ్ తరుణ్ – లావణ్య కేసు: మస్తాన్ సాయి అరెస్ట్!

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్, లావణ్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు మస్తాన్ సాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. లావణ్య ఫిర్యాదులో తనను పెళ్లి చేసుకుంటానని రాజ్...

కాంగ్రెస్ లో అసంతృప్తి? జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్

తెలంగాణ: కాంగ్రెస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందిస్తూ, ఈ విషయాన్ని ఇప్పుడే బయటపెట్టలేనని, సరైన సమయంలో వివరణ ఇస్తానని...

కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరం – PILపై సుప్రీంకోర్టు స్పందన

జాతీయం: కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరం – PILపై సుప్రీంకోర్టు స్పందన ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. భక్తుల భద్రతకు ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం...

డీప్‌సీక్‌ ప్రభావం.. ఓపెన్‌ఏఐ ‘డీప్‌ రీసెర్చ్‌’తో ఎదురుదాడి!

అంతర్జాతీయం: డీప్‌సీక్‌ ప్రభావం.. ఓపెన్‌ఏఐ ‘డీప్‌ రీసెర్చ్‌’తో ఎదురుదాడి! చైనా ఏఐ సంస్థ ‘డీప్‌సీక్‌’ (DeepSeek) ఆవిష్కరించిన ఉచిత మోడల్‌ ప్రపంచ వ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తోంది. దీనికి ప్రతిగా అమెరికా ఏఐ దిగ్గజం ‘ఓపెన్‌ఏఐ’...

USAIDపై ట్రంప్‌, మస్క్‌ ఆగ్రహం

అంతర్జాతీయం: అదో నేర సంస్థ అంటూ USAIDపై ట్రంప్‌, మస్క్‌ ఆగ్రహం అమెరికా విదేశాంగ సహాయ సంస్థ యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (USAID)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరియు...

అమెరికాలో తృటిలో పెనుప్రమాదం తప్పించుకున్న యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం

అంతర్జాతీయం: అమెరికాలో తృటిలో పెనుప్రమాదం తప్పించుకున్న యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం హ్యూస్టన్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్లాల్సిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో టేకాఫ్‌ సమయంలో మంటలు చెలరేగడంతో పెనుప్రమాదం తప్పింది. జార్జిబుష్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ...

యూపీఏ, ఎన్డీయేలు విఫలం – రాహుల్ గాంధీ

జాతీయం: యూపీఏ, ఎన్డీయేలు విఫలం - రాహుల్ గాంధీ దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యత ఇవ్వకుండా...

తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్‌ రైళ్లు: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

అమరావతి: తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్‌ రైళ్లు: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని...

కలెక్టర్‌ ముందుకు మోహన్‌బాబు Vs మనోజ్‌

తెలంగాణ: కలెక్టర్‌ ముందుకు మోహన్‌బాబు Vs మనోజ్‌ – ఆస్తి వివాదం ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు తన ఆస్తులను అక్రమంగా ఆక్రమించారంటూ తన కుమారుడు మంచు మనోజ్‌పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో,...
- Advertisment -

Most Read