ఏపీ: రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. టీడీపీ కార్యకర్తలను హెచ్చరిస్తూ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి...
హిందూపురం: మునిసిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికపై రాజకీయ ఉత్కంఠ పెరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ 30 వార్డులు గెలవగా, టీడీపీ కేవలం 8 వార్డులతో పరిమితమైంది. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యేగా...
ఢిల్లీ: దాదాపు 12 ఏళ్ల విరామం అనంతరం టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో అడుగుపెట్టాడు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ రైల్వేస్తో మ్యాచ్లో బరిలో దిగడంతో అభిమానులు...
ముంబై: చైనాలో రూపొందించిన కొత్త AI మోడల్ డీప్సీక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలో, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ AI వినియోగంపై కీలక సూచనలు చేశారు.
గుజరాత్లోని పండిట్ దీన్ దయాళ్...
ఏపీ: 1995లో ఐటీ సేవలను అందిపుచ్చుకుని పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని మరింత పెంచేందుకు మరో అడుగు వేశారు.
ఆ రోజుల్లో ఈ సేవా...
అణుదాడికి 80 ఏళ్ల నివాళి: హిరోషిమా-నాగసాకి బాధితులను పరామర్శించాలంటూ ట్రంప్కు జపాన్ ఆహ్వానం
అణ్వాయుధాల భయానకతను ప్రపంచానికి గుర్తుచేస్తూ, హిరోషిమా-నాగసాకి పేలుళ్లకు 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ...
ముంబై: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీకి ముందు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో రూపొందించిన ప్రోమో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఈ...
పశ్చిమ బెంగాల్: తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే ఇండియా కూటమి అధికారానికి దూరమైందని మమతా...
తెలంగాణ: ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీ: పర్యాటకాభివృద్ధికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి...
తెలంగాణ: కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 3న అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించగా, మార్చి 3న ఓట్ల...