fbpx
Monday, March 24, 2025

Yearly Archives: 2025

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: టికెట్ల విక్రయాలు ప్రారంభం

పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 8 అగ్రశ్రేణి జట్లు పోటీపడనున్నాయి. టోర్నీ కోసం మ్యాచ్...

ఆర్థిక పరిస్థితి చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని తెలిపారు. 2019 నాటి వృద్ధిరేటు...

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. బుమ్రా రాకుంటే అతనే..

ముంబై: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడం అనుమానాస్పదమవుతోంది. వెన్ను గాయంతో ఇబ్బందిపడుతున్న బుమ్రా ఇప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయినట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, బుమ్రా 100 శాతం...

బాలకృష్ణ కు ఘన సన్మానం.. టాలీవుడ్ భారీ ప్లాన్!

మూవీడెస్క్: బాలకృష్ణ కు ఘన సన్మానం! టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారం ఆయనకు సినీ ఇండస్ట్రీలో సేవల ప్రతిఫలంగా అందగా,...

విజయ్ ఆఖరి సినిమా.. రిలీజ్ ఎప్పుడు?

మూవీడెస్క్: తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన 69వ చిత్రం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో...

ధనుష్ రెమ్యునరేషన్.. టాలీవుడ్‌ను షాక్‌కు గురిచేస్తున్నాడా?

మూవీడెస్క్: సౌత్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, తెలుగులో కూడా తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ఇటీవల “సార్” సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకున్న ధనుష్, శేఖర్...

కేజ్రీవాల్ ‘సీక్రెట్ మహల్’ – బీజేపీ తీవ్ర ఆరోపణ

ఢిల్లీ ఎన్నికల వేళ.. కేజ్రీవాల్ ‘సీక్రెట్ మహల్’ అంటూ బీజేపీ తీవ్ర ఆరోపణ చేసింది. దిల్లీ ఎన్నికల వేడిదిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, ప్రతి-ఆరోపణలు వేడెక్కిస్తున్నాయి. వరుసగా మూడోసారి...

తెలంగాణాలో మ్రోగనున్న ఆర్టీసీ సమ్మె సైరన్‌

తెలంగాణాలో మ్రోగనున్న ఆర్టీసీ సమ్మె సైరన్‌ ప్రైవేటు ఎలక్ట్రిక్‌ బస్సులపై ఆందోళనతెలంగాణ ఆర్టీసీ జేఏసీ ప్రైవేటు ఎలక్ట్రిక్‌ బస్సుల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రైవేటు డ్రైవర్ల నియామకంతో ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని జేఏసీ...

హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు.. టోల్ వసూళ్లలో రికార్డులు

హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు టోల్ వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే రూ.2 కోట్లు ఆదాయంహైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ORR) టోల్ వసూళ్లు నిర్వహణ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రతిరోజూ...

ప్రజలే మా ప్రభువులు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ: ప్రజలే మా ప్రభువులు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల సేవే మా ధ్యేయం: సీఎం‘‘మా ప్రభుత్వంలో ప్రజలే రాజులు, వారికి మేం పూర్తిగా జవాబుదారిగా ఉంటాం,’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు....
- Advertisment -

Most Read