ఏపీలో పేదలకు త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ
విజయవాడ: ఏపీలో పేదలకు త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, అర్హులందరికీ ఇళ్లు అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని...
మూవీడెస్క్: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన తండేల్ (THANDEL) సినిమా సంగీతంతోనే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా, ఫిబ్రవరి 7న విడుదల...
మూవీడెస్క్: మాస్ కమర్షియల్ దర్శకుడు గోపిచంద్ మలినేని మరోసారి సరికొత్త ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్తో కలిసి జాట్ (JAAT) అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను...
ఆంధ్రప్రదేశ్: ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత బలహీనంగా మారిందని తాజా పరిణామాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో పార్టీకి పలు కీలక మార్పులు జరిగాయి.
ముఖ్యంగా వైఎస్ షర్మిల పార్టీ...
అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెన్మార్క్ ప్రధాన మంత్రి మెటె ఫ్రెడెరిక్సన్ మధ్య గ్రీన్లాండ్ కొనుగోలు అంశంపై ఇటీవల జరిగిన ఫోన్ కాల్ సంభాషణ తీవ్ర చర్చకు దారితీసింది.
45 నిమిషాల పాటు...
ముంబై: రంజీ ట్రోఫీలో ముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానెతో వింత సంఘటన చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో రహానె బౌలర్ విసిరిన బంతిని క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అయితే, అంపైర్లు...
ఢిల్లీ: వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి తన రాజకీయ జీవితం నుంచి విరమిస్తున్నట్లు శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.
శనివారం ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి,...
తెలంగాణ: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ త్వరలో పార్టీ మారే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్లో తనకున్న ప్రాధాన్యత తగ్గడంతో తలసాని కొత్త వ్యూహాలపై...
ఆంధ్రప్రదేశ్: బడ్జెట్లో ఆంధ్రాకు ప్రాధాన్యత ఇవ్వండి: చంద్రబాబు విజ్ఞప్తి
2025-26 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. దావోస్ పర్యటన...