జాతీయం: ట్రంప్ ప్రభావం కారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గింపుకు సిద్ధం అవుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
లోనుదారులకు శుభవార్త
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి....
జాతీయం: ట్రైనీలకు మరోసారి ఇన్ఫోసిస్ షాక్!
ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) మైసూరు క్యాంపస్లో దాదాపు 40-45 మంది ట్రైనీలను తొలగించినట్లు (layoffs) సమాచారం అందుతోంది. తుది ఇంటర్నల్ అసెస్మెంట్ (internal assessment)లో...
జాతీయం: క్లాసిక్ 650తో రాయల్ ఎన్ఫీల్డ్ సంచలనం!
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తన సరికొత్త క్లాసిక్ 650 ట్విన్ను భారత మార్కెట్లో విడుదల (launch) చేసింది.
ఈ బైక్ ధరను రూ.3.37 లక్షలు (ex-showroom)గా...
New Delhi: Jio Platforms Limited has announced a strategic partnership with SpaceX, paving the way for Starlink broadband services in India.
This collaboration will...
జాతీయం: భారత మార్కెట్లో స్టార్లింక్కు కొత్త సవాళ్లు – స్పెక్ట్రమ్ పన్ను
స్టార్లింక్ ప్రవేశానికి అడ్డంకులుభారత మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ సంస్థ సిద్ధమవుతోంది.
స్టార్లింక్ సేవల ప్రారంభానికి...
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. చాట్జీపీటీ రాకతో ఏఐ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ పరిశోధనలో...
జాతీయం: ఇక ఆదాయపు పన్ను(Income Tax) అధికారులకు కొత్త అధికారాలు: సోషల్ మీడియా, ఇ-మెయిల్స్ పరిశీలనకు అనుమతి
ఆదాయపు పన్ను విభాగం అధికారులకు (IT Authorities) సోషల్ మీడియా ఖాతాలు, ఇ-మెయిల్స్, ఆన్లైన్ పెట్టుబడులు...
జాతీయం: ఐటీ షేర్ల పతనం - నిఫ్టీ మార్కెట్లకు భారీ దెబ్బ!
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ ఐటీ సూచీ భారీగా పతనమైంది. 4 శాతానికి పైగా కోల్పోవడం గమనార్హం. అమెరికా మార్కెట్లలో ఎన్విడియా...
అంతర్జాతీయం: సంపన్న వలసదారులకు ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ ఆఫర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. పెట్టుబడిదారులకు ప్రత్యేక వీసా అవకాశం కల్పిస్తూ, దేశ పౌరసత్వాన్ని పొందడానికి మార్గాన్ని సులభతరం...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరిగి వినియోగదారులను షాక్కు గురి చేశాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ₹350 పెరిగి ₹89,100కి చేరుకుంది. ఇదే సమయంలో...
Internet Desk: ఐటీ రంగంలో ఉద్యోగాల జోరు – 2025లో 300 బిలియన్ డాలర్ల టార్గెట్
ఉద్యోగ వృద్ధిలో ఐటీ రంగం ముందంజ
భారత ఐటీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాల సృష్టి వేగంగా కొనసాగుతోంది. నాస్కామ్...
అంతర్జాతీయం: ఇండియాలో టెస్లా ప్రణాళికలు - ట్రంప్ అభ్యంతరాలు
టెస్లా భారత్ ఎంట్రీ: ప్రపంచ ప్రసిద్ధ ఈవీ కంపెనీ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. దేశీయంగా వాహన తయారీ యూనిట్ను స్థాపించేందుకు సన్నాహాలు...
తెలంగాణ: బర్డ్ఫ్లూ – కుదేలైన పౌల్ట్రీ రంగం
బర్డ్ఫ్లూ భయంతో..
రుచికరమైన కోడికూరకు ఆదరణ తగ్గిపోయింది. చికెన్ ముక్కలేనిదే భోజనం పూర్తికానివారూ, వారానికి కనీసం రెండు మూడు సార్లు చికెన్ తినే మాంసాహార ప్రియులూ ఇప్పుడు...
ఇన్ఫోసిస్పై కాగ్నిజెంట్ సంచలన ఆరోపణలు చేసింది!
వాణిజ్య రహస్యాల దుర్వినియోగంపై వివాదం
ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సంస్థలైన కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys) మధ్య వాణిజ్య రహస్యాల వివాదం ముదిరింది. అమెరికాలో ఈ రెండు సంస్థలు...
జాతీయం: ఇక అందరికీ అందుబాటులోకి ఎయిర్ అంబులెన్సు రానున్నాయి.
అత్యవసర సేవలకు ఎయిర్ అంబులెన్సులు
దేశ వ్యాప్తంగా ఎక్కడ ప్రమాదం జరిగినా, అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సులు అత్యంత ముఖ్యమైనవి. అయితే రోడ్డు మార్గాలు...