fbpx
Thursday, September 19, 2024
HomeNationalమూడో టీ20 టై, సిరీస్ భారత్ సొంతం!

మూడో టీ20 టై, సిరీస్ భారత్ సొంతం!

INDIA-WINS-T20-SERIES-AGAINST-SRILANKA-TIE-IN-FINAL-MATCH
INDIA-WINS-T20-SERIES-AGAINST-SRILANKA-TIE-IN-FINAL-MATCH

పల్లకెలి: భారత్ శ్రీలంక టీ20 సిరీస్ లో మూడో టీ20 టై గా నిలిచింది. ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాండింది. చివరి బంతి వరకు సాగిన మ్యాచ్ టై గా ముగిసింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక, భారత్ బ్యాటర్లను బాగానే ఇబ్బంది పెట్టింది. తొలి ఓవర్లలోనే ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది భారత్.

అయితె, భారత్ తరఫున శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మాత్రమే రాణించారు. అందువల్ల, భారత్ 137 పరుగులైన చేయగలిగింది.

శ్రీలంక బౌలర్లు మహీష్ తీక్షన 3, హసరంగా 2 వికెట్లు తీసి భారత లైనప్ ను త్వరగా అవుట్ చేసి పెవిలియన్ పంపారు.

కాగా, చేధనలో శ్రీలంకకు శుభారంభం లభించింది. తొలి వికేట్ కు భాగస్వామ్యం 58 పరుగులు చేసింది.

అయితే, లంక బ్యాటర్లలో టాపర్ కుశాల్ పెరేరా (46), తరువాత కుశాల్ మెందిస్ (43) పరుగులు చేశారు. చివరిలో లంక వరుస వికెట్లు నష్టపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular