పల్నాడు: ఏపీ మాజీ సీఎం జగన్ సొంత కంపెనీ సరస్వతి పవర్ సంస్థపై ఇటీవల ఆస్తుల వివాదంలో ఆసక్తికరంగా మారింది. జగన్, షర్మిలల మధ్య ఆస్తుల పంపకాల వివాదంలో ఈ సంస్థ ప్రధాన...
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై బీజేపీ సీనియర్ నేత, మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి జగన్పై తీవ్ర స్థాయిలో...
అమరావతి: ఏపీలో శాంతిభద్రతలు సంక్షోభం- వైఎస్ జగన్ ఆగ్రహం
ఏపీ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుదేలయ్యాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జీజీహెచ్లో సహానా...
వైసీపీ అధినేత జగన్, తన తల్లి విజయమ్మ, సోదరి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిలపై న్యాయపోరాటానికి దిగారు. ఈ వివాదంలో బెంగళూరులోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో షేర్ల విషయంలో మోసం...
ఆంధ్రప్రదేశ్: "ఇంట్లో బాబాయ్ని చంపి పచ్చి నెత్తురు తాగిన రాక్షసుడు జగన్" - మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనమయ్యే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ సారి, ఐటీ, విద్యా...
ఆంధ్రప్రదేశ్: అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.. శాంతి భద్రతలపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు కరువైపోయాయని, నేరాలు, హత్యలు, అత్యాచారాలు రోజువారీగా పెరిగిపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం...
వైసీపీకి కీలకమైన నాయకుల్లో ఒకరైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్లీ ఉత్తరాంధ్రా ప్రాంతీయ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. 2016 నుంచి 2022 దాకా ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఉత్తరాంధ్రలో...
వైసీపీ అధినేత జగన్ పట్ల తాజాగా ఉన్న పరిస్థితి, పాత పొరపాట్లను గుర్తించడం వల్ల రాజకీయ వాస్తవికతను అనుభవిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన తప్పులను కూటమి పార్టీలు తెరపైకి తెచ్చి,...
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మాఫీయా నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కొత్త మద్యం పాలసీలు ప్రజలను...
మూవీడెస్క్: పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరోలను వెతుకుతున్నారు. 'లైగర్' మరియు 'డబుల్ ఇస్మార్ట్' వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో, ఆయనకు ఒక భారీ హిట్ కావాలి.
గతంలో పూరీ ఎంతో...
Recent Comments