అంతర్జాతీయం: ఇండియాలో టెస్లా ప్రణాళికలు - ట్రంప్ అభ్యంతరాలు
టెస్లా భారత్ ఎంట్రీ: ప్రపంచ ప్రసిద్ధ ఈవీ కంపెనీ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. దేశీయంగా వాహన తయారీ యూనిట్ను స్థాపించేందుకు సన్నాహాలు...
తెలంగాణ: బర్డ్ఫ్లూ – కుదేలైన పౌల్ట్రీ రంగం
బర్డ్ఫ్లూ భయంతో..
రుచికరమైన కోడికూరకు ఆదరణ తగ్గిపోయింది. చికెన్ ముక్కలేనిదే భోజనం పూర్తికానివారూ, వారానికి కనీసం రెండు మూడు సార్లు చికెన్ తినే మాంసాహార ప్రియులూ ఇప్పుడు...
ఇన్ఫోసిస్పై కాగ్నిజెంట్ సంచలన ఆరోపణలు చేసింది!
వాణిజ్య రహస్యాల దుర్వినియోగంపై వివాదం
ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సంస్థలైన కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys) మధ్య వాణిజ్య రహస్యాల వివాదం ముదిరింది. అమెరికాలో ఈ రెండు సంస్థలు...
జాతీయం: ఇక అందరికీ అందుబాటులోకి ఎయిర్ అంబులెన్సు రానున్నాయి.
అత్యవసర సేవలకు ఎయిర్ అంబులెన్సులు
దేశ వ్యాప్తంగా ఎక్కడ ప్రమాదం జరిగినా, అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సులు అత్యంత ముఖ్యమైనవి. అయితే రోడ్డు మార్గాలు...
భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి తన స్థాయిని చాటుకుంది. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 జాబితాలో రిలయన్స్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 13వ స్థానంలో ఉన్న ఈ కంపెనీ...
ఇన్ఫోసిస్ 400 మందికిపైగా ట్రైనీ ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించడంపై కేంద్ర కార్మికశాఖ తీవ్రంగా స్పందించింది. ఉద్యోగుల సంక్షేమ సంఘం (NITES) చేసిన ఫిర్యాదు నేపథ్యంలో, ఈ సంఘటనపై కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది....
జియో-డిస్నీ ప్లస్ హాట్స్టార్ విలీనం – కొత్తగా ‘జియో హాట్స్టార్’
ఓటీటీ ప్రపంచంలో భారీ మార్పు చోటుచేసుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ సేవలైన జియో సినిమా (JioCinema) మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్ (Disney+ Hotstar)...
జాతీయం: ఆదాయ పన్ను చట్టంలో విప్లవాత్మక మార్పులు: కొత్త బిల్లు పార్లమెంటులో ప్రవేశం
భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టాన్ని సులభతరం చేయడానికి కొత్త బిల్లును గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 1961లో అమలులోకి వచ్చిన...
అంతర్జాతీయం: 40 రోజుల్లో 10 రికార్డులు – మళ్లీ కొత్త గరిష్టాలను తాకిన బంగారం
బంగారం ధరల రికార్డు పరుగులు
ఇటీవల బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతూ వరుస రికార్డులను బద్దలు కొడుతున్నాయి....
అంతర్జాతీయం: అమెరికా డాలర్ దెబ్బకు రూపాయి రికార్డు స్థాయిలో పతనం అవుతోంది.
అమెరికా డాలర్ బలపడుతున్న నేపథ్యంలో, భారతీయ రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోతోంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ...
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట కల్పించింది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్ ప్రకారం, రూ. 12 లక్షల...
యూపీఐ పేమెంట్స్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు త్వరలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొత్త నిబంధనలను ప్రకటించింది.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న...
ముంబై: చైనాలో రూపొందించిన కొత్త AI మోడల్ డీప్సీక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలో, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ AI వినియోగంపై కీలక సూచనలు చేశారు.
గుజరాత్లోని పండిట్ దీన్ దయాళ్...