fbpx
Saturday, May 17, 2025
HomeBig Story

SPORTS

భారత్-ఎ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధం: యువకులకు శుభావకాశం

స్పోర్ట్స్ డెస్క్: భారత్-ఎ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు సెలక్షన్ కమిటీ అధికారికంగా జట్టును ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వంలో ఈ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. టెస్టు...

ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుడిగా రొనాల్డో రికార్డ్

స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరోసారి అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుడిగా నిలిచాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన 2025 జాబితాలో ఆయన 275 మిలియన్ డాలర్లు (సుమారు రూ....

ప్రత్యర్థి నుంచి సోదరుడిగా: కోహ్లీపై ఏబీ డివిలియర్స్ భావోద్వేగం

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ వేదికగా క్రికెట్ అభిమానులను ముగ్ధత చేసిన విరాట్ కోహ్లీ - ఏబీ డివిలియర్స్ జోడీ మైదానంలోనే కాకుండా నిజ జీవితంలోనూ మితృత్వానికి చక్కని ఉదాహరణగా నిలిచింది. తాజాగా విరాట్...

టెస్టులకు ఐసీసీ భారీ గౌరవం.. WTC ఫైనల్‌కి రికార్డ్ ప్రైజ్‌మనీ..

స్పోర్ట్స్ డెస్క్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు ముందు ఐసీసీ సంచలన ప్రకటన చేసింది. టెస్టు క్రికెట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈసారి ప్రైజ్‌మనీని గతానికి రెండింతలు పెంచింది.  జూన్ 11 నుంచి లండన్...

ఇంగ్లండ్ పర్యటన.. విరాట్ స్థానంలో అతనేనా?

స్పోర్ట్స్ డెస్క్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకోవడంతో భారత జట్టులో కీలకమైన నాలుగో స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన...

భారత ఆర్మీ నుంచి నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం

స్పోర్ట్స్ డెస్క్: ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు భారత టెరిటోరియల్ ఆర్మీ నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆయనను గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా నియమించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నియామకం...

షెడ్యూల్ మారినా టికెట్ వాలిడ్‌: ఆర్సీబీ హామీ

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్ మారిన నేపథ్యంలో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా లీగ్‌కు వారం పాటు విరామం ప్రకటించగా, మే...

పంజాబ్ vs ఢిల్లీ: మళ్లీ మొదటి బంతి నుంచి మ్యాచ్ రీషెడ్యూల్!

స్పోర్ట్స్ డెస్క్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలతో మే 8న ధర్మశాలలో ఆగిపోయిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను బీసీసీఐ మళ్లీ నిర్వహించనుంది. తాజాగా షెడ్యూల్ ప్రకారం, ఈ మ్యాచ్‌ను మే...

గవాస్కర్ సూచన: ఐపీఎల్‌కు ఆటే చాలండి… ఆర్భాటాలు వద్దు!

స్పోర్ట్స్ డెస్క్: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపిన ఐపీఎల్ 2025 సీజన్ మే 17న తిరిగి ప్రారంభం కానుంది. బెంగళూరులో జరిగే RCB vs KKR మ్యాచ్‌తో టోర్నీ...

విరాట్ సడెన్ రిటైర్మెంట్: బీసీసీఐ ఆశలపై నీళ్లు?

స్పోర్ట్స్ డెస్క్: విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనతో భారత క్రికెట్‌లో పెద్ద మార్పు చోటుచేసుకుంది. కోహ్లీ ఇలా అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని ప్రకటించడం అభిమానులతో పాటు బీసీసీఐకి కూడా షాకే.  గత కొద్ది...

భారత సైన్యానికి క్రికెట్ స్టార్‌ల నుంచి సెల్యూట్

భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వేళ, భారత స్టార్ క్రికెటర్లు సైనిక బలగాలకు సంఘీభావం ప్రకటించారు. భద్రతా కారణాలతో ఐపీఎల్ 2025 టోర్నీ వారం రోజుల పాటు వాయిదా వేయబడటంతో,...

ఐపీఎల్‌ టిక్కెట్లు.. రీఫండ్ కి సిద్ధమైన బీసీసీఐ

స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2025 సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆటగాళ్ల,...

ఐపీఎల్‌కు బిగ్ బ్రేక్: బీసీసీఐ సంచలన నిర్ణయం

స్పోర్ట్స్ డెస్క్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న తరుణంలో బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బంది, ప్రేక్షకుల భద్రతే ముఖ్యమని బీసీసీఐ...

టెస్టులకు రోహిత్ వీడ్కోలు: కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఇంగ్లండ్ పర్యటనకు టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించబోతున్నారని వార్తలు...

భారత టెస్ట్ కెప్టెన్సీపై గందరగోళం: గిల్ లేదా బుమ్రా?

స్పోర్ట్స్ డెస్క్: భారత టెస్ట్ జట్టు నూతన నాయకుడి కోసం వెతుకుతోంది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడంతో బీసీసీఐ, సెలక్షన్ కమిటీని పెద్ద ప్రశ్న ఎదురిస్తోంది. గతంలో గంగూలీకి ద్రవిడ్,...
- Advertisment -

Most Read