స్పోర్ట్స్ డెస్క్: రోహిత్ శర్మ కెప్టెన్గా భారత జట్టును ముందుండి నడిపిస్తున్నప్పటికీ, అతని బ్యాటింగ్ ఫామ్పై ఆందోళనలు పెరుగుతున్నాయి. టెస్టులు, వన్డేలు ఏ ఫార్మాట్లోనైనా తనదైన శైలిలో దూకుడుగా ఆడే రోహిత్, ఇటీవలి...
నాగ్పూర్: ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యాన్ని...
న్యూఢిల్లీ: భారత జట్టు Champions Trophy 2025 కోసం సిద్ధమవుతోంది.
ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 - మార్చి 9, 2025 మధ్య పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది.
అయితే, భారత్ పాకిస్థాన్లో...
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను గెలిచిన టీమిండియా, అదే ఊపుతో వన్డే సిరీస్ను కూడా సొంతం చేసుకోవాలని ఉత్సాహంగా ఉంది. మూడు వన్డేల సిరీస్లో మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6న జరగనుండగా,...
స్పోర్ట్స్ డెస్క్: భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ మరోసారి తన అద్భుత ప్రతిభను నిరూపించుకున్నాడు. నెదర్లాండ్స్లో జరిగిన టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ పోటీలో ప్రపంచ స్థాయిలో నిలిచిన డి. గుకేశ్ను...
స్పోర్ట్స్ డెస్క్: భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. మలేసియాలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన...
ముంబై: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ముంబయిలో జరిగిన ఐదో టీ20లో అసాధారణ ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ కేవలం 37 బంతుల్లో శతకం...
పుణే: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్లో గాయపడిన...
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా ఇంగ్లండ్పై మరో ఘన విజయం సాధించి, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. పుణెలో జరిగిన నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్ను...
మాలేషియా: భారత అండర్-19 మహిళల జట్టు టీ20 వరల్డ్కప్ ఫైనల్కు చేరింది. మలేసియాలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది.
114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన...
యూపీ: భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) పదవి ఇచ్చింది. దేశానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా జనవరి 27న...
ఢిల్లీ: దాదాపు 12 ఏళ్ల విరామం అనంతరం టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో అడుగుపెట్టాడు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ రైల్వేస్తో మ్యాచ్లో బరిలో దిగడంతో అభిమానులు...
ముంబై: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీకి ముందు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో రూపొందించిన ప్రోమో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఈ...
ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి సత్తా చాటారు. బ్యాటింగ్ విభాగంలో తిలక్ వర్మ కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించగా, బౌలింగ్లో...
రాజ్ కోట్: ఐదు టీ20ల సిరీస్లో మూడో మ్యాచ్లో టీమిండియాకు ఇంగ్లండ్ షాక్ ఇచ్చింది. రాజ్ కోట్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
172...