దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయంతో బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. శుభ్మన్ గిల్ (101 నాటౌట్) సెంచరీతో...
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో సౌమ్య సర్కార్, మెహిదీ హసన్, జాకీర్ అలీ వికెట్లు...
స్పోర్ట్స్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ కు ఆరంభ మ్యాచ్లో చేదు అనుభవం ఎదురైంది. కరాచీ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 60 పరుగుల తేడాతో పరాజయం...
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్ భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 29 ఏళ్ల తర్వాత పాక్ ఐసీసీ ఈవెంట్ నిర్వహిస్తుండటంతో స్టేడియాలను ఆధునీకరించి, భద్రతను కట్టుదిట్టం చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండి...
ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి, ప్రోత్సహించే తీరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బుమ్రా, హార్దిక్, కృనాల్ పాండ్యా, తిలక్ వర్మ లాంటి స్టార్లు ముంబై ద్వారా వెలుగులోకి...
దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాల్గొనాలని నిర్ణయించినప్పటి నుంచి, పాక్ వేదికగా మ్యాచ్లు ఆడటం పై వివాదాలు కొనసాగుతున్నాయి. భద్రతా కారణాలతో పాకిస్తాన్లో ఆడేందుకు బీసీసీఐ అభ్యంతరం తెలిపిన...
స్పోర్ట్స్ డెస్క్: ఈ వేసవిలో క్రికెట్ అభిమానులకు మళ్లీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఐపీఎల్ 2025 సీజన్ రాబోతోంది. బీసీసీఐ తాజాగా షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 22 నుంచి మే 25...
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఈ టోర్నీలో టీమిండియా పోటీ పటిష్టంగా ఉంది. అభిమానుల భారీ డిమాండ్...
అంతర్జాతీయం: భారత క్రికెటర్లను హగ్ చేయొద్దు – పాక్ అభిమానుల మెసేజ్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 23న ఆసక్తికర సమరం జరగనుంది. క్రికెట్ ప్రపంచం ఈ...
యూపీ: రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ జీవితంలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 9న ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా బుచ్చా బస్తీలో రజత్ తన ప్రియురాలు మను కశ్యప్తో కలిసి విషం...
కర్ణాటక: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 కోసం రజత్ పటీదార్ను కొత్త కెప్టెన్గా ప్రకటించింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత పటీదార్కు పగ్గాలు అప్పగించడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది....
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో భారత్ 142 పరుగుల భారీ తేడాతో...
ఇంగ్లండ్తో వన్డే, టీ20 సిరీస్లు గెలిచిన తర్వాత భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను కిందిస్థానంలో బ్యాటింగ్కు పంపడం విమర్శలకు తావిస్తోంది. మాజీ...
జాతీయం: ఫ్లడ్లైట్ల వైఫల్యం కలకలం.. ఒడిశా ప్రభుత్వం షోకాజ్ నోటీసులు
భారత్-ఇంగ్లండ్ రెండో వన్డేలో ఫ్లడ్లైట్లు వెలగక పోవడంతో మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది....
జాతీయం: రోహిత్ సునామీ! ఇంగ్లాండ్ను చిత్తుచేసిన టీమ్ఇండియా
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ఇండియా భారీ విజయాలతో ఊపందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్ అందుకుని అదరగొట్టాడు.
సిరీస్ను కైవసం చేసుకున్న భారత్
ఇంగ్లాండ్తో జరిగిన రెండో...