ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈరోజు మధ్యాహ్నం రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత గవర్నర్ సక్సెనా ప్రమాణం చేయించారు.
రేఖా...
అంతర్జాతీయం: ఇండియాలో టెస్లా ప్రణాళికలు - ట్రంప్ అభ్యంతరాలు
టెస్లా భారత్ ఎంట్రీ: ప్రపంచ ప్రసిద్ధ ఈవీ కంపెనీ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. దేశీయంగా వాహన తయారీ యూనిట్ను స్థాపించేందుకు సన్నాహాలు...
జాతీయం: తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం – కేంద్రం విడుదల చేసిన నిధులు
దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సహాయ నిధులు ప్రకటించింది. ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్కు రూ.608.08 కోట్లు,...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి అధ్యక్ష పీఠం ఎక్కుతున్నారు అనే ఆశతో భారత ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ పలు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నాయకత్వంలో భారత్కు మేలు...
జాతీయం: మందలించిన తండ్రిని కడతేర్చిన బాలుడి ఘాతుకం!
దొంగతనం.. దారుణ హత్య..
హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలుడు తన తండ్రిని సజీవదహనం చేసి పరారయ్యాడు. తండ్రి తన...
జాతీయం: మహా కుంభమేళా – 55 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానం
ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహా కుంభమేళా భక్తి ప్రపత్తి సాక్షిగా అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తోంది. ఊహించని స్థాయిలో భక్తులు తరలి రావడంతో ఈ...
జాతీయం: పాపులారిటీ కోసం చెత్త మాట్లాడతారా? యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘పాపులారిటీ ఉందని ఏదైనా మాట్లాడతారా? ఇలాంటి...
జాతీయం: రిటర్నులు ఆలస్యమైతే రిఫండ్ రాదా? ఐటీ శాఖ స్పష్టత
కొత్త ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత రిటర్నులు ఆలస్యంగా ఫైల్ చేస్తే రిఫండ్ రావడం కష్టమనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో...
కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) కొత్త ప్రధాన కమిషనర్ నియామకంలో హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...
ఇన్ఫోసిస్పై కాగ్నిజెంట్ సంచలన ఆరోపణలు చేసింది!
వాణిజ్య రహస్యాల దుర్వినియోగంపై వివాదం
ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సంస్థలైన కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys) మధ్య వాణిజ్య రహస్యాల వివాదం ముదిరింది. అమెరికాలో ఈ రెండు సంస్థలు...
జాతీయం: ఇక అందరికీ అందుబాటులోకి ఎయిర్ అంబులెన్సు రానున్నాయి.
అత్యవసర సేవలకు ఎయిర్ అంబులెన్సులు
దేశ వ్యాప్తంగా ఎక్కడ ప్రమాదం జరిగినా, అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సులు అత్యంత ముఖ్యమైనవి. అయితే రోడ్డు మార్గాలు...
అమరావతి: మహాకుంభమేళాకు పవన్ కల్యాణ్
పవిత్ర స్నానానికి వెళ్లనున్న ఏపీ డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు హాజరయ్యేందుకు బయలుదేరనున్నారు. త్రివేణి సంగమం వద్ద...
జాతీయం: భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) పదవికి జ్ఞానేశ్ కుమార్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, కొత్త ఎన్నికల...
జాతీయం: ‘బూమ్’ శబ్దానికి వణికిన 'ఢిల్లీ'
సోమవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది, ఇది ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల...