NATIONAL NEWS
జేపీ నడ్డాతో భేటీ అనంతరం గవర్నర్ కార్యాలయానికి దేవేంద్ర ఫడ్నవీస్!
న్యూఢిల్లీ: మహరాష్ట్ర విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాని ఢిల్లీలో కలిశి సుధీర్గ చర్చలు జరిపారు.
జేపీ నడ్డాను కలిసిన తరువాత దేవేంద్ర ఫడ్నవీస్ మహరాష్ట్ర గవర్నర్...
కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ భారతదేశంలో ఆవిష్కరణ, ధర రూ. 11.99 లక్షల నుండి ప్రారంభం!
ముంబై: మహీంద్రా ఎట్టకేలకు భారతదేశంలో స్కార్పియో-ఎన్ను ₹ 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. జూలై 21, 2022న ఆటోమేటిక్ మరియు 4X4 వేరియంట్ల ధరలను ప్రకటిస్తామని మహీంద్రా చెప్పగా,...
రోహిత్ పని ఒత్తిడి తగ్గించడానికి మరో కెప్టెన్ ఎంపిక?
న్యూఢిల్లీ: రోహిత్ శర్మకు పనిభారం తగ్గించడానికి టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పిస్తూ మరో ఆటగాడికి పగ్గాలు అప్పజెప్పుతున్నారా, అంటే కాదు అనే సమాధానాలే వినిపిస్తోంది బీసీసీఐ.
అయితే, భారత్ కు వరుస సిరీస్లు...
రిలయన్స్ జియో బోర్డుకు ముకేష్ అంబానీ రాజీనామా!
న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ జియో ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. రిలయన్స్ జియోలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆకాష్ అంబానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్గా నియమితులయ్యారు....
టైలర్ కన్హయ్య లాల్ హత్య తర్వాత ఉదయపూర్ ఉద్రిక్తత!
జైపూర్: పగటిపూట దర్జీ దారుణ హత్య రాజస్థాన్లోని ఉదయ్పూర్లో విషాదాన్ని నింపింది. హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో, ఇంటర్నెట్ సస్పెండ్ చేయబడింది, దుకాణాలు మూసివేయబడ్డాయి మరియు శాంతి...
డ్రగ్స్, మద్యం వల్ల అధిక ఆత్మహత్యలు టాప్ లో ఉన్న రాష్ట్రాలివే!
బెంగళూరు: మద్యం మత్తు వల్ల కిక్ రావడం అటుంచితే దాని వల్ల జీవితాలే నాశనవుతున్నాయి. మన భారత దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 8,500 డ్రగ్స్, మద్యం వ్యసనపరులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కాగా ఈ...
వర్షం వల్ల 5 వ మ్యాచ్ రద్దు, సిరీస్ సమం!
బెంగళూరు: సౌతాఫ్రికాతో జరిగిన నాలుగవ టీ20లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ ను సమం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా 2-2తో...
ప్రత్యక్ష పన్ను వసూళ్లు జూన్లో 45% పెరిగి రూ. 3.39 లక్షల కోట్లకు!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూన్ మధ్య వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 45 శాతం పెరిగి రూ. 3.39 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం తెలిపింది....
దేశమంతా అగ్నిపథ్ నిరసనలు, పలు రైళ్ళు దహనం!
న్యూఢిల్లీ: కొత్త మిలిటరీ రిక్రూట్మెంట్ పాలసీ అగ్నిపథ్పై పలు రాష్ట్రాల్లో కోపోద్రిక్తులైన నిరసనకారులు రైళ్లకు నిప్పుపెట్టి, పోలీసులతో ఘర్షణకు దిగడంతో కనీసం ఒకరు మరణించారు మరియు పలువురు గాయపడ్డారు. ప్రభుత్వం ఈ పథకాన్ని...
దక్షిణాఫ్రికాతో మూడో వన్డే గెలిచిన భారత్!
విశాఖపట్నం: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా సిరీస్ లో ఎట్టకేలకు భారత్ ఓటములకు బ్రేక్ పడిండి. భారత బౌలర్లు హర్షల్ పటేల్ (4/25), చహల్ (3/20) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడవ...
అగ్నిపథ్: ప్రభుత్వం రాడికల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రిక్రూట్మెంట్ ప్లాన్!
న్యూఢిల్లీ: జీతం మరియు పెన్షన్ బిల్లులను తగ్గించడం మరియు అత్యవసరంగా ఆయుధాల సేకరణ కోసం నిధులను విడుదల చేయడం లక్ష్యంగా సాయుధ దళాల కోసం రాడికల్ రిక్రూట్మెంట్ ప్లాన్ అయిన అగ్నిపథ్ పథకాన్ని...
ఢిల్లీలో పవార్ను కలిసిన దీదీ, విపక్షాల భేటీపై ఉత్కంఠ!
న్యూఢిల్లీ: టీఎంసీ అధినేత్రి మరియు పశ్చిమ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను ఇవాళ ఢిల్లీలో కలిశారు. రేపు నిర్వహించబోయే వివక్షాల సమావేశం మరియు త్వరలోనే జరిగే...
2వ టీ20 కూడా దక్షిణాఫ్రికాదే!
కటక్: భారత్ కు వరుసగా రెండో ఓటమి! దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు వరుసగా 12 టి20 మ్యాచ్చుల్ని గెలిచిన టీమిండియా ఇప్పుడు సఫారీల ముందు నిలువలేకపోతోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ పవర్కు తొలి టి20...
టెస్ట్, ట్రాక్, ట్రీట్: కోవిడ్ కేసులు పెరుగుతున్నందున రాష్ట్రాలకు కేంద్రం సలహా!
న్యూఢిల్లీ: కొత్త లేదా కోవిడ్-19 కేసుల క్లస్టర్ను నివేదించే ప్రాంతాల్లో అధిక స్థాయి పరీక్షలు నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది, అదే సమయంలో వ్యాధిని ఎదుర్కోవడంలో...
ఒక్క సారిగా దూసుకెళ్ళిన హిందుస్తాన్ మోటర్ షేర్లు!
ముంబై: ఇండియన్ రోడ్లపై 90వ దసకం వరకు రారాజులా వెలిగిన కారు అంబాసిడర్. బిర్లా ఫ్యామిలీకి చెందిన హిందూస్థాన్ మోటార్స్ సంస్థ అప్పట్లో ఈ కారును మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. భారత మార్కెట్లోకి...