fbpx
Thursday, September 19, 2024
HomeInternationalIndia vs Bangladesh మొదటి రోజు ఆట ముగిసే సరికి!

India vs Bangladesh మొదటి రోజు ఆట ముగిసే సరికి!

INDIA-VS-BANGLADESH-FIRST-DAY-SCORE
INDIA-VS-BANGLADESH-FIRST-DAY-SCORE

చెన్నై: India vs Bangladesh తొలి టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ స్కోరు 80 ఓవర్లకు 339/6.

మొదటి 3 వికెట్లు 50 పరుగుల వద్ద కోల్పోయిన భారత్ ను యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ జోడీ ఆదుకుంది.

వారిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును క్రమంగా పెంచుకుంటూ వచ్చారు. రిషభ్ 39 పరుగులు, జైస్వాల్ 56 పరుగులు చేసి అవుటయ్యారు.

తరువాత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ (102*) రవీంద్ర జడేజా ద్వయం వికెట్ నష్టపోకుండా 195 పరుగుల భాగస్వామ్య నెలకొల్పారు.

దీనితో భారత్ మొదటి రోజు ఆట ముగిసే సరికి 80 ఓవర్లకు 339/6 వద్ద ఆటను ముగించింది.

ఇక బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మూద్ 4 వికెట్లు తీయగా, రానా మరియు మీరజ్ చెరో వికెట్ తీసారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ మరియు రాహుల్ తొలి ఇన్నింగ్స్ లో నిరాశ పరిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular