fbpx
Sunday, September 8, 2024
HomeBig Storyనీతి ఆయోగ్ సమావేశం నుండి మమత వాకౌట్!

నీతి ఆయోగ్ సమావేశం నుండి మమత వాకౌట్!

MAMATA-BENARJEE-WALKS-OUT-NITI-AAYOG-MEET
MAMATA-BENARJEE-WALKS-OUT-NITI-AAYOG-MEET

న్యూఢిల్లీ: రాష్ట్రాల సమస్యలను ప్రధాని ముందు ఉంచేందుకు నిర్వహించిన కీలకమైన నీతి ఆయోగ్ సమావేశం లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.

కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న ఏకైక బీఈపీయేతర రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే. కాగా, ఇతర ఇండియా కూటమి నేతలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు.

అయితే, సమావేశం నుండి వెలుపలికి వచ్చిన అనంతరం, తృణమూల్ అధినేత్రి తన మైక్ మ్యూట్ చేయబడిందని, తనకు కేవలం 5 నిమిషాల మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారని ఆరోపించారు.

మీరు (కేంద్రం) రాష్ట్ర ప్రభుత్వాలను వివక్ష చేయకూడదని నేను కోరుతున్నాను. నేను మాట్లాడాలని అనుకున్నాను, కానీ నా మైక్ మ్యూట్ చేయబడింది.

నా ముందు మాట్లాడిన వారికి 10-20 నిమిషాల సమయం ఇవ్వబడగా, నాకు కేవలం 5 నిమిషాల మాత్రమే అవకాశం ఇచ్చారు,” అని మమతా బెనర్జీ విలేకరులతో అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular