అమరావతి: ఏపీలో అరాచక పాలన: సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ
వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరి పోలీసులు తమకు పంపిన నోటీసులపై ఆయన...
వైసీపీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి ఎన్నికల ఓటమి తరువాత వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరడం, కొంతమంది సైలెంట్గా ఉండిపోవడం,...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సమయంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇబ్బందుల పట్ల మండిపడ్డారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన కియా షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా, లోకేష్...
వైసీపీ: ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి విపక్ష హోదాలో 100 రోజులు పూర్తయ్యాయి. అయితే, ఈ 100 రోజుల్లో వైసీపీ ఎలాంటి విజయాలు సాధించింది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికార కూటమి పార్టీలు తమ...
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల ప్రముఖులందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతోపాటూ.. తమ నివాళులు తెలియచేస్తున్నారు. వీళ్ళలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రెండు రోజుల ఢిల్లీ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు....
అమరావతి: ఎన్నాళ్లకు పోలవరం ప్రాజెక్టుకు మహర్దశ
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం మరింత ఆశాజనకమైన శుభవార్తను అందించింది. కేంద్రం మొత్తం రూ. 2,800 కోట్ల నిధులను ప్రాజెక్టు కోసం విడుదల చేసింది....
విశాఖ ఉక్కు భూముల ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులతో భేటీ అయిన పవన్, ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ నుండి కాపాడాలన్న...
అమరావతి: ఏపీకి 'లులు' పునరాగమనం
గతంలో అప్పటి సీఎం జగన్ ప్రభుత్వం తీరుతో అసంతృప్తి చెందిన లులు గ్రూప్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి, మళ్లీ ఆంధ్రప్రదేశ్లో...
అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజుపై సీఐడీ కస్టడీలో హత్యాయత్నం, చిత్రహింసలు జరిగాయన్న కేసులో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. అప్పటి సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది...
Recent Comments