fbpx
Monday, October 28, 2024
HomeSearch

వైసీపీ - search results

If you're not happy with the results, please do another search.

రాజకీయ నాయకులకు సైతం హైడ్రా సెగ

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఏ పేరున్నా, ఎంతటి పలుకుబడే ఉన్నా కాపాడుకోవడం అసాధ్యమైపోయింది. గత కొన్ని నెలలుగా చెరువు కబ్జాలు,...

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు

తిరుపతి: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది. బాధితురాలు వరలక్ష్మీ చేసిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదేవిధంగా, తనపై నమోదైన ఆరోపణలను ఆదిమూలం...

వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకుని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర...

ఏపీ సీఎం ఆగ్రహం

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో వరద సహాయక చర్యల పర్యవేక్షణ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో వరద సహాయక చర్యల పర్యవేక్షణలో తలమునకలుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు

అమరావతి: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు, వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్‌ తిరస్కరణ టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసుల్లో వైసీపీ నేతలకు హైకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసుల్లో ముందస్తు...

అమరావతి లో ఇంకా ల్యాండ్ పూలింగ్ జరగాలి!

అమరావతి: ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించిన వివరాల ప్రకారం, అమరావతి రైతులకు వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన రూ. 175 కోట్లను సెప్టెంబర్ 15లోగా చెల్లించనున్నారు. అలాగే, ఈ ఏడాదిలో...

ఏపీ కేబినెట్ స‌మావేశం లో కీల‌క నిర్ణ‌యాలు!

అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ కేబినెట్ స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని...

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ భేటీ నేడు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగబోతోంది. ఈ సమావేశం సచివాలయంలోని సీఎం కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో...

ఏపీ ప్రభుత్వం కూడా రేవంత్ బాటలో నడవనున్నదా?

అమరావతి: ఏపీ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్‌ బాటలో నడవడానికి సిద్ధమైందా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. టీడీపీ సీనియర్‌ నేత, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవల చేసిన...

అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే: అనిత!

అమరావతి: వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ అచ్యుతాపురం సెజ్‌ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించిన సందర్భంలో, ఆయన చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర హోంమంత్రి అనిత విమర్శించారు. జగన్‌ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని,...
- Advertisment -

Most Popular

Recent Comments