fbpx
Monday, October 28, 2024
HomeSearch

వైసీపీ - search results

If you're not happy with the results, please do another search.

అనకాపల్లిలో వైఎస్ జగన్ పర్యటన!

ఆంధ్రప్రదేశ్: అనకాపల్లిలో అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడిన బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం పరామర్శించారు. వైసీపీ అధినేతగా జగన్ అనకాపల్లి పర్యటనలో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స...

అచ్యుతాపురం ఘటన మృతుల కుటుంబాలకు కోటి పరిహారం!

అమరావతి: బుధవారం అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీ జరిగిన ప్రమాదం యొక్క బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గురువారం విశాఖ చేరుకున్న ఆయన మొదట మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో...

ఏపీలో జరిగే దారుణాలు నిసిగ్గుగా ఉన్నాయి: వైఎస్ జగన్

అమరావతి: ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో తాజాగా చోటుచేసుకున్న...

జగన్ యూకే పర్యటనకు అభ్యర్థనపై విచారణ వాయిదా!

అమరావతి: జగన్ యూకే పర్యటనకు అభ్యర్థనపై విచారణ వాయిదా! వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యూకే పర్యటనకు అనుమతించవద్దని సీబీఐ కోర్టును కోరింది. జగన్మోహన్ రెడ్డి తన కుమార్తెను కలుసుకునేందుకు...

‘చట్టం ప్రకారం శిక్షిస్తాం’.. రెడ్‌ బుక్‌ అంటే ఇదే.. మంత్రి నారా లోకేష్‌

అమరావతి: మంత్రి నారా లోకేష్ ‘రెడ్ బుక్’ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందంటూ వైఎస్ఆర్‌సీపీ చేసిన విమర్శలపై లోకేష్‌ స్పందించారు. గత ఐదేళ్లలో...

దువ్వాడ ఫ్యామిలీలో మరో మలుపు

అమరావతి: గత కొద్దిరోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కుటుంబంలో నెలకొన్న వివాదాలు, గోళాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా, ఆదివారం ఈ...

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితతో వైఎస్ సునీతారెడ్డి భేటీ!

అమరావతి: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితతో వైఎస్ సునీతారెడ్డి భేటీ! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకునే అవకాశముంది. వైఎస్ వివేకా హత్యకేసు విచారణను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే...

విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం!

వైజాగ్: విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాజకీయ వేడి మొదలైంది. ఆగస్టు 30న జరిగే ఈ ఎన్నికలో ప్రధాన పోటీ వైసీపీ మరియు టీడీపీ మధ్యే...

నా ప్రాణాలకు ముప్పు: జగన్ న్యాయ పోరాటం

అమరావతి: నా ప్రాణాలకు ముప్పు: జగన్ న్యాయ పోరాటం వైసీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి జగన్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అందించేందుకు హైకోర్టులో పిటిషన్...

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను తొలగించేది లేదని స్పష్టం చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి!

అమరావతి: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం తీసేస్తోందని, వాలంటీర్ల భవిష్యత్ ప్రశ్నార్థకమని జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఎన్డీయే ప్రభుత్వం వాలంటీర్ల భవిష్యత్‌...
- Advertisment -

Most Popular

Recent Comments