అమరావతి: నేటి రాజకీయాలకు విలువలు ఉన్నాయా?
భారతదేశ ప్రజాస్వామ్యం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గుర్తింపు పొందినది. ప్రజల సంక్షేమం కోసం నడిచే రాజకీయ వ్యవస్థలో రాజకీయం ఎంతో ప్రధాన పాత్ర...
అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని...
అమరావతి: "సూపర్ సిక్స్" పథకాల అమలుపై చంద్రబాబు వ్యూహం?
చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కారు పాలనకి రెండు నెలలు పూర్తయ్యాయి. ఈ రెండు నెలల పాలనలో, ఆయన ప్రభుత్వం అనేక నిర్ణయాలను తీసుకుంది, కొన్ని...
అమరావతి: సెజ్ ప్రమాద బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం!!!
కీలక ప్రకటన:అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు,...
అమరావతి: వైసీపీ పార్టీ లో చెలరేగిన ఎగ్ పఫ్ వివాదం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐదు సంవత్సరాల...
ఆంధ్రప్రదేశ్: విశాఖ రైల్వే జోన్ పై రైల్వే మంత్రి క్లారిటీ.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం మరియు రాష్ట్రం కలిసి కృషి చేయడం...
మూవీడెస్క్:డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్.. వంటి కమర్షియల్ చిత్రాలు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాగా, మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఏ సినిమా బెటర్గా పెర్ఫార్మ్ చేసిందో తెలుసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది....
అమరావతి: గత కొద్దిరోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఈ కుటుంబంలో నెలకొన్న వివాదాలు, గోళాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా, ఆదివారం ఈ...
అమరావతి: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితతో వైఎస్ సునీతారెడ్డి భేటీ!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకునే అవకాశముంది.
వైఎస్ వివేకా హత్యకేసు విచారణను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే...
Recent Comments