అమరావతి: జగన్ కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు, అధికారం పోయిన తర్వాత ఉనికి కోసం వెంపర్లాడుతున్నారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్...
అమరావతి: గత వైసీపీ ప్రభుత్వం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ వర్సిటీ పేరును తొలగించి వైఎస్సార్ వర్సిటీ అని పేరు పెట్టీన సంగతి విదితమే.
కాగా, ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మరోసారి కాలయాపనకు తెర తీసినట్లు తెలుస్తోంది. వైసీపీ 2019 ఎన్నికల హామీ అయిన సీపీఎస్ రద్దుపై మరో సారి ఐదుగురు సభ్యులతో నూతన కమిటీని...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి లో తొలిసారి మైనారిటీ మహిళ చోటు సంపాధించింది. వైసీపీ ఎమ్మెల్సీ అయిన జకియా ఖానమ్ ఏపీ శాసనమండలికి డిప్యూటీ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాల్సిందిగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ చీఫ్ సెక్రటరీ కి ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్...
Recent Comments