fbpx
Monday, October 28, 2024
HomeSearch

జగన్ - search results

If you're not happy with the results, please do another search.

ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు ఎమ్మెల్సీలు…

న్యూఢిల్లీ: ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు ఎమ్మెల్సీలు…ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా నశించిపోయాయని ఆరోపిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా, నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ధర్నాకు వైకాపా సభ్యుల సన్నాహాలు: ఈ దీక్షకు...

బడ్జెట్ మీద పెదవి విరిచిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి: బడ్జెట్ మీద పెదవి విరిచిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తపరిచారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన రూ.15 వేల కోట్లపై వైసీపీ...

హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ వర్సిటీ గా పేరు మార్పు!

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ వర్సిటీ పేరును తొలగించి వైఎస్సార్ వర్సిటీ అని పేరు పెట్టీన సంగతి విదితమే. కాగా, ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...

బీజేపీ రాజ్యసభ స్థానాలు మెజారిటీ మార్క్ కంటే 12 తక్కువ!

న్యూఢిల్లీ: నామినేటెడ్ సభ్యులు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారం తో పూర్తికావడంతో రాజ్యసభ లో బీజేపీ బలంలో నాలుగు సంఖ్య తగ్గింది. ఈ నలుగురినీ అధికార...

RRR ఫిర్యాదు, ఏపీ మాజీ సీఎం పై కేసు నమోదు!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై గుంటూరు జిల్లాలో కేసు నమోదయింది. ఇటీవల గెలిచిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గతంలో కస్టోడియల్ టార్చర్ పెట్టారని సెక్షన్ 120బీ,...

నెల్లూరు సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజీగా నామకరణం!

అమరావతి: ఇటీవలే ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో నెల్లూరు సంగం బ్యారేజికి గౌతంరెడ్డి పేరు పెడతానాని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కాగా ఇవాళ ఆ సంగం...

రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 24 మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ...

ఏపీలో నేటి నుండి 26 జిల్లాలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేటి నుండి 26 జిల్లాలతో పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 13 జిల్లాలుగా ఉన్న వాటిని ఇప్పుడు 26 జిల్లాలుగా విభజన చేసింది. అలాగే 21 కొత్త...

ఏపీలో రెండవ అధికార బాషగా ఉర్దూ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉర్దూను తన రెండవ అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లును, కొత్తగా మైనార్టీల ప్రత్యేక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీస్‌ కాంపోనెంట్, ఆర్థిక వనరులు, వ్యయ...

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి హఠాన్మరణం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు ప‌రిశ్రమ‌ల శాఖామాత్యులైన మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి (50) సోమవారం హ‌ఠాన్మర‌ణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయనకు గుండె పోటు రావడంతో హైదరాబాద్ కు తరలించగా,...
- Advertisment -

Most Popular

Recent Comments