fbpx
Sunday, October 27, 2024
HomeSearch

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search.

కేరళలో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు: వయనాడ్ జిల్లాలో 45 మంది మృతి

కేరళ: కేరళలో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు: వయనాడ్ జిల్లాలో 45 మంది మృతి మంగళవారం తెల్లవారుజామున కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, చురల్మల ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటంతో కనీసం 45 మంది...

కేసీఆర్ పథకాలపై రేవంత్ రెడ్డి అవినీతి విచారణ!

తెలంగాణ: కేసీఆర్ పథకాలపై రేవంత్ రెడ్డి అవినీతి విచారణ! అసెంబ్లీలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు గత పాలనను బ్రహ్మాండంగా కీర్తించారు, అలాగే...

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా!

రంగారెడ్డి జిల్లా: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా!వట్టినాగులపల్లిలో జరిగిన అగ్నిమాపక శాఖ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్య ఎంతో కీలకమైన పాత్ర పోషించిందని...

జగన్ కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు: వైఎస్ షర్మిల

అమరావతి: జగన్ కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు, అధికారం పోయిన తర్వాత ఉనికి కోసం వెంపర్లాడుతున్నారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్...

బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కన్నెర్ర: ‘ఇండియా కూటమి’ నిరసన

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కన్నెర్ర: 'ఇండియా కూటమి' నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సార్వత్రిక బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను విస్మరించడంపై 'ఇండియా కూటమి'లోని భాగస్వామ్య పార్టీలు ఆగ్రహం వ్యక్తం...

ఏపీకి ఇవ్వడం సంతోషమే… కానీ తెలంగాణకు?

తెలంగాణ: ఏపీకి ఇవ్వడం సంతోషమే… కానీ తెలంగాణకు ఏమీ ఇచ్చారో చెప్పాలని నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఏపీలో పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని, ఆంధ్రప్రదేశ్ రాజధానికి డబ్బులు...

58 ఏళ్ల నిషేధం ఎత్తివేత: ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి

న్యూఢిల్లీ: 58 ఏళ్ల నిషేధం ఎత్తివేత, ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం...

గవర్నర్‌ను కలిసిన వై.ఎస్.జగన్‌మోహన్‌ రెడ్డి

అమరావతి: ఆదివారం సాయంత్రం, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌ రెడ్డి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. ఈ భేటీ సందర్భంగా, జగన్‌ గవర్నర్‌ నజీర్‌కు రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని, ఆ...

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు!

హైదరాబాద్: తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీ కి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందించింది. సోమవారం రోజున రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్...

బీజేపీ రాజ్యసభ స్థానాలు మెజారిటీ మార్క్ కంటే 12 తక్కువ!

న్యూఢిల్లీ: నామినేటెడ్ సభ్యులు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారం తో పూర్తికావడంతో రాజ్యసభ లో బీజేపీ బలంలో నాలుగు సంఖ్య తగ్గింది. ఈ నలుగురినీ అధికార...
- Advertisment -

Most Popular

Recent Comments