కేరళ: కేరళలో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు: వయనాడ్ జిల్లాలో 45 మంది మృతి
మంగళవారం తెల్లవారుజామున కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, చురల్మల ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటంతో కనీసం 45 మంది...
తెలంగాణ: కేసీఆర్ పథకాలపై రేవంత్ రెడ్డి అవినీతి విచారణ! అసెంబ్లీలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు గత పాలనను బ్రహ్మాండంగా కీర్తించారు, అలాగే...
రంగారెడ్డి జిల్లా: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా!వట్టినాగులపల్లిలో జరిగిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్య ఎంతో కీలకమైన పాత్ర పోషించిందని...
అమరావతి: జగన్ కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు, అధికారం పోయిన తర్వాత ఉనికి కోసం వెంపర్లాడుతున్నారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్...
తెలంగాణ: ఏపీకి ఇవ్వడం సంతోషమే… కానీ తెలంగాణకు ఏమీ ఇచ్చారో చెప్పాలని నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు
ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తి చేస్తామని, ఆంధ్రప్రదేశ్ రాజధానికి డబ్బులు...
న్యూఢిల్లీ: 58 ఏళ్ల నిషేధం ఎత్తివేత, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం...
అమరావతి: ఆదివారం సాయంత్రం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిశారు.
ఈ భేటీ సందర్భంగా, జగన్ గవర్నర్ నజీర్కు రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని, ఆ...
హైదరాబాద్: తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీ కి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందించింది.
సోమవారం రోజున రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్...
న్యూఢిల్లీ: నామినేటెడ్ సభ్యులు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారం తో పూర్తికావడంతో రాజ్యసభ లో బీజేపీ బలంలో నాలుగు సంఖ్య తగ్గింది.
ఈ నలుగురినీ అధికార...
Recent Comments