తాడేపల్లి : ఆంధ్ర ప్రదేశ్ లో క్రమంగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఉగాది లోపు కొత్త జిల్లాల నుండి కలెక్టర్లు మరియు ఎస్పీలు కార్యకలాపాలు నిర్వహించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి...
అమరావతి: ఏపీ లో మళ్ళీ నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. బకాయీలు ఉన్న డీఏ విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను ఇవాళ జారీ చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి లో తొలిసారి మైనారిటీ మహిళ చోటు సంపాధించింది. వైసీపీ ఎమ్మెల్సీ అయిన జకియా ఖానమ్ ఏపీ శాసనమండలికి డిప్యూటీ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
అమరావతి: నిన్ననే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నాలుగవ రోజు సమావేశాల్లో ఈ రోజు శాసన మండలి రద్దు తీర్మానాన్ని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద మూడు రాజధానుల బిల్లును అనేక వర్గాల నుండి భారీ ప్రతిఘటనను ఎదుర్కోవడంతో ఉపసంహరించుకుంది. ప్రతిపాదిత చట్టంపై రెండేళ్లుగా దక్షిణాది రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్లో కార్యనిర్వాహక...
అమరావతి: ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ 11 మంది అభ్యర్థుల పేర్లను ఇవాళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి...
విజయవాడ: ఏపీ విద్యాశాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఇవాళ ఏపీ పీజీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ అయిన కె.హేమచంద్రారెడ్డి,...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ తన క్యాంపు ఆఫీస్ లో విద్యాశాఖపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో స్కూళ్ల...
Recent Comments