fbpx
Monday, October 28, 2024
HomeSearch

జగన్ - search results

If you're not happy with the results, please do another search.

నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం!

తాడేపల్లి : ఆంధ్ర ప్రదేశ్ లో క్రమంగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒక...

ఏపీలో ఉగాది నాటికి కొత్త జిల్లాలు!

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఉగాది లోపు కొత్త జిల్లాల నుండి కలెక్టర్లు మరియు ఎస్పీలు కార్యకలాపాలు నిర్వహించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి...

ఏపీలో అమలు లోకి రానున్న నైట్‌ కర్ఫ్యూ!

అమరావతి: ఏపీ ‌లో మళ్ళీ నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ...

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఆదేశాలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. బకాయీలు ఉన్న డీఏ విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను ఇవాళ జారీ చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం...

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా!

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవి లో తొలిసారి మైనారిటీ మహిళ చోటు సంపాధించింది. వైసీపీ ఎమ్మెల్సీ అయిన జకియా ఖానమ్ ఏపీ శాసనమండలికి‌ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

శాసన మండలి రద్దు బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్!

అమరావతి: నిన్ననే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నాలుగవ రోజు సమావేశాల్లో ఈ రోజు శాసన మండలి రద్దు తీర్మానాన్ని...

వివాదాస్పద 3 రాజధాని బిల్లును ఉపసంహరించుకున్న ఆంధ్రప్రదేశ్!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద మూడు రాజధానుల బిల్లును అనేక వర్గాల నుండి భారీ ప్రతిఘటనను ఎదుర్కోవడంతో ఉపసంహరించుకుంది. ప్రతిపాదిత చట్టంపై రెండేళ్లుగా దక్షిణాది రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్‌లో కార్యనిర్వాహక...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ!

అమరావతి: ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ 11 మంది అభ్యర్థుల పేర్లను ఇవాళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి...

విడుదలైన ఏపీ పీజీసెట్‌ ఫలితాలు!

విజయవాడ: ఏపీ విద్యాశాఖమంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఇవాళ ఏపీ పీజీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ అయిన కె.హేమచంద్రారెడ్డి,...

ఏపీలో అన్ని స్కూళ్ళకు సీబీఎస్ఈ అఫిలియేషన్!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ తన క్యాంపు ఆఫీస్ లో విద్యాశాఖపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో స్కూళ్ల...
- Advertisment -

Most Popular

Recent Comments