న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన పై భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కాల్పుల ఘటనను నరేంద్ర మోడి ఖండించారు.
రాజకీయాలు, ప్రజాస్వామ్యాల్లో హింసకు స్థానం...
న్యూఢిల్లీ: దేశం మొత్తం మీద 7 రాష్ట్రాల్లో, 13 నియోజకవర్గాలకు గాను జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10 స్థానాలను కైవసం చెసుకుంది. బీజేపీ 2 సీట్లకు పరిమితం అయింది.
పంజాబ్...
న్యూఢిల్లీ: దేశంలోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిని ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో 13 స్థానాలకు గాను 10 స్థానాల్లో ఇండియా కూటమి...
న్యూఢిల్లీ: కొత్త మిలిటరీ రిక్రూట్మెంట్ పాలసీ అగ్నిపథ్పై పలు రాష్ట్రాల్లో కోపోద్రిక్తులైన నిరసనకారులు రైళ్లకు నిప్పుపెట్టి, పోలీసులతో ఘర్షణకు దిగడంతో కనీసం ఒకరు మరణించారు మరియు పలువురు గాయపడ్డారు. ప్రభుత్వం ఈ పథకాన్ని...
న్యూఢిల్లీ: టీఎంసీ అధినేత్రి మరియు పశ్చిమ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను ఇవాళ ఢిల్లీలో కలిశారు. రేపు నిర్వహించబోయే వివక్షాల సమావేశం మరియు త్వరలోనే జరిగే...
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జులై 1 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రకటించారు. పారిశ్రామిక వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, అయితే...
బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సహచరులు కాంట్రాక్టు కోసం 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించిన ఓ కాంట్రాక్టర్ ఈ ఉదయం ఉడిపిలోని ఓ...
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి రెండోసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని కిక్కిరిసిన స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి ముఖ్యమంత్రులు మరియు...
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కాగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత అయిన రాహుల్ గాంధీ తన స్పందన తెలియజేశారు. ఆయన...
చండీఘడ్: ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో ఒక రాష్ట్రమైన పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ ఘన విజయం సాధించింది.
పంజాబ్ లో ఉన్న 112 అసెంబ్లో...
Recent Comments