తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో రూ. 1,750 కోట్లతో కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్యాటరీ తయారీ, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేందుకు...
హైదరాబాద్: తెలంగాణలో వర్షాకాల శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం శాసనసభ, శాసనమండలి రెండు వేరువేరుగా సమావేశమయ్యాయి. సమావేశ ప్రారంభంలో ఇటీవల మరణించిన పలువురు శాసనసభ్యులకు సంతాపాలు పాటించారు.
తెలంగాణ అసెంబ్లీలో సభ్యులు...
అమరావతి: ఏపీలో ఉన్న ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కోసం ఒక ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. విశాఖపట్నంలో హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీని, తిరుపతిలో స్కిల్...
హైదరాబాద్: జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తెలంగాణ హైకోర్టు ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇంతవరకు తెలంగాణ చీఫ్ జస్టీ గా పనిచేస్తున్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తరుణంలో, హైకోర్టులో...
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక పోలీస్ వాహనం యొక్క టైర్ పేలడంతో అది బోల్తా పడింది. కాగా జరిగిన...
అమరావతి: ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ నెలలో నవరత్నాలలో భాగంగా అమలు చేయనున్న పథకాలతో పాటు పలు కీలక అంశాలను అమలు చేయడానికి...
అమరావతి : దేశంలో ఇంకా కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గలేదు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. కాగా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తిరిగి నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ...
టాలీవుడ్: పూరి జగన్నాథ్ వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యి హీరో గా కూడా సినిమాలు చేస్తున్నాడు ఆకాష్ పూరి. 'మెహబూబా' అనే లవ్ స్టోరీ తో పూరి జగన్నాథ్ డైరెక్షన్...
అమరావతి: కోవిడ్ నేపథ్యంలో ఏపీలో అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూని మరో వారం పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6...
టాలీవుడ్: బాలీవుడ్ లో స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాస్ మరియు స్పోర్ట్స్ స్టార్స్ బియోపిక్స్ ఎక్కువగా రూపొందుతాయి. ఈ మధ్య తెలుగులో కూడా ఈ సినిమాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బాక్సింగ్ నేపధ్యం లో ఇద్దరు...
Recent Comments