అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖామాత్యులైన మేకపాటి గౌతమ్ రెడ్డి (50) సోమవారం హఠాన్మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదఛాయలు నెలకొన్నాయి.
ఆయనకు గుండె పోటు రావడంతో హైదరాబాద్ కు తరలించగా,...
కోల్కత్తా : భారత జాతీయ స్థాయి రాజకీయాల్లో మరో సంచలనానికి తెర లేచింది. అధికార బీజేపీ పార్టీకి వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మళ్ళీ బీజం పడుతున్న సంకేతాలు బయటకు వస్తున్నాయి. కాగా ఈ...
హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, దేశం పూర్తి స్థాయిలో పురోగమించేలా భారతదేశం తన రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవల వ్యాఖ్యానించారు. గత 75 ఏళ్లలో...
చంఢీగఢ్: పంజాబ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై రాహుల్ గాంధీ వెల్లడించడానికి రెండు రోజుల ముందు, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈరోజు తన ప్రత్యర్థి చరణ్జిత్ సింగ్ చన్నీపై ప్రత్యక్ష దాడిని...
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర బీజేపీ శాసనసభ్యురాలు ఆశాబెన్ పటేల్ అనారోగ్యంతో చనిపోయారు. డెంగ్యూ బారిన పడ్డ ఆశాబెన్ అహ్మదాబాద్లోని జైడస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస వదిలారు. ఇంతకు ముందు...
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పని చేసిన శ్రీ కొణిజేటి రోశయ్య (88) ఇవాళ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు...
న్యూఢిల్లీ: యుఎస్, జపాన్, చైనా మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా వంటి దేశాలతో ఏకకాలంలో తన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల (ఎస్పిఆర్లు) నుండి ఐదు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విడుదల చేయాలని...
చండీగఢ్: తాను కొత్త పార్టీ ప్రారంభిస్తానని, పంజాబ్ ఎన్నికల కోసం బిజెపితో జత కట్టాలని ఆశిస్తున్నానని అమరీందర్ సింగ్ చెప్పిన ఒక రోజు తర్వాత, అతని "ఫ్రెండ్ రిక్వెస్ట్" ఆమోదించబడింది. "మేము కెప్టెన్...
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మరియు కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ఇవాళ ఎయిమ్స్ వైద్యులు...
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పోస్ట్పై ఈ వారం అటు-ఇటు నిర్ణయాలు మార్చుకున్న నవజ్యోత్ సిద్ధూ వచ్చే ఏడాది జరగబోయే కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిని జత...
Recent Comments