అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ విధేయులకు సీఎం జగన్ పలు కీలక నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు. ఈ నామినేటెడ్ పదవుల పూర్తి వివరాలను హోం మంత్రి మేకతోటి సుచరిత ఇవాళ ప్రకటించారు. ఈ...
ఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల్లో కోవిడ్ తాజా పరిస్థితి కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ప్రధాని సమీక్ష...
అమరావతి: ఏపీలో పలు ప్రాంతాల్లో రూ.10,350.21 కోట్ల పెట్టుబడులతో ఐదు భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అనుమతిలను ఇస్స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ ఐదు ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో...
టాలీవుడ్: తెలుగు సినిమాల్లో యాక్షన్ మూవీస్, కామెడీ మూవీస్, ఫామిలీ మూవీస్.. ఇలా రకరకాల కాటగిరీస్ సినిమాలు ఉన్నట్టే పీపుల్ క్యాటగిరి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయ్. అన్ని రకాల సినిమాలు మారినా...
తాడేపల్లి: కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో మూత పడ్డ రాష్ట్ర విద్యాసంస్థలు అన్నీ కుదిరితే ఆగష్టు 15 వ తేదీ నుండి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ఇవాళ ప్రకటించారు.
ఏపీలో విద్యాసంస్థల్లో...
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం భేటీ అయిన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో జులై 8వ తేదీన వైఎస్ఆర్ రైతు దినోత్సవం జరపాలని...
టాలీవుడ్: ఇవివి సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కామెడీ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నటుడు అల్లరి నరేష్. వరుస సినిమాలు చేస్తూ మినిమం గారంటీ హీరోగా పేరు గాంచి...
తాడేపల్లి: గత వారం రోజులుగా ఏపీలో కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ 8 జిల్లల్లో కర్ఫ్యూ వేళలను సడలింపు చేశారు. రాష్ట్రం మొత్తం మీద కాకుండా జిల్లాల పాజిటివిటీ రేటును బట్టి సడలిపులపై...
అమరావతి: ఎట్టకేలకు ఏపీలో టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాసేపటి క్రితం ప్రకటించారు. ఇవాళ సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,...
టాలీవుడ్: చిన్న చిన్న పాత్రలు వేస్తూ 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే సినిమాలో ఒక ప్రత్యేక పాత్రతో గుర్తింపు తెచ్చుకుని 'పెళ్లి చూపులు' సినిమా ద్వారా టాక్ అఫ్ ఇండస్ట్రీ అయ్యాడు విజయ్ దేవరకొండ....
Recent Comments