అమరావతి: ఆంధ్రప్రదేశ్ 2008 డీఎస్సీ రాసి ఉద్యోగాళ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆ డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం నూతనంగా ఉద్యోగాలు కల్పించింది. 2,193 మంది...
తాడేపల్లి: ఏపీలో ఆదివారం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. వ్యాక్సిన్ వేసిన సిబ్బందికి సీఎం జగన్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఎంతమందికైనా వేసే సమర్ధత...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల అవనున్నాయి. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ శుక్రవారం ఉదయం 11 గంటలకు 2021-22 జాబ్...
విజయవాడ: కోవిషీల్డ్ టీకా డోసులు ఏపీకు భారీగా చేరాయి. రాష్ట్రంలోని గన్నవరం విమానాశ్రయానికి ఇవాళ 9 లక్షల డోసులు వచ్చాయి. వాటిని గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించి భద్రపరచారు. ఏపీలో క్రమంగా...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో గత నెల రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. పెరుగుతున్న కోవిడ్ కేసుల నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో...
అమరావతి: అనంతపురం జిల్లా లోని తాడిపత్రిలో 500 పడకల కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిని ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పద్దతిలో ఘనంగా ప్రారంభించారు. ఏపీలోనే...
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చి చికిత్స అందిస్తోంది. కాగా, తాజాగా బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) చికిత్సను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఇవాళ ఉత్తర్వులు...
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రం లో విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సరైన ఫలితాలు కావాలంటే రాష్ట్రంలో కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ పాటించాలని...
అమరావతి: ఏపీ రాష్ట్రంలో కరోన కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్ కట్టడికి అనధికార లాక్డౌన్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రజలే స్వచ్చంద లాక్డౌన్ అమలు చేసుకుంటున్నారు.
ఈ తరుణంలో...
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మాస్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. కాగా మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలని భావించినప్పటికి దేశంలో...
Recent Comments