fbpx
Sunday, October 27, 2024
HomeSearch

జగన్ - search results

If you're not happy with the results, please do another search.

2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ 2008 డీఎస్సీ రాసి ఉద్యోగాళ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఆ డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం నూతనంగా ఉద్యోగాలు కల్పించింది. 2,193 మంది...

ఏపీలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్!

తాడేపల్లి: ఏపీలో ఆదివారం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. వ్యాక్సిన్‌ వేసిన సిబ్బందికి సీఎం జగన్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఎంతమందికైనా వేసే సమర్ధత...

నేడు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలండర్‌ విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల అవనున్నాయి. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ శుక్రవారం ఉదయం 11 గంటలకు 2021-22 జాబ్‌...

ఏపీకి చేరిన 9 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు!

విజయవాడ: కోవిషీల్డ్‌ టీకా డోసులు ఏపీ‌కు భారీగా చేరాయి. రాష్ట్రంలోని గన్నవరం విమానాశ్రయానికి ఇవాళ 9 లక్షల డోసులు వచ్చాయి. వాటిని గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించి భద్రపరచారు. ఏపీలో క్రమంగా...

ఏపీలో జూన్ 20వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగింపు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో గత నెల రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. పెరుగుతున్న కోవిడ్ కేసుల నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో...

తాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం

అమరావతి: అనంతపురం జిల్లా లోని తాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రిని ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ పద్దతిలో ఘనంగా ప్రారంభించారు. ఏపీలోనే...

ఆరోగ్యశ్రీలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను చేర్చిన ఏపీ ప్రభుత్వం

విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చి చికిత్స అందిస్తోంది. కాగా, తాజాగా బ్లాక్‌ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌) చికిత్సను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఇవాళ ఉత్తర్వులు...

ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించిన ఏపీ

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రం లో విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సరైన ఫలితాలు కావాలంటే రాష్ట్రంలో కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ పాటించాలని...

షెడ్యూల్‌ ప్రకారమే ఏపీ లో టెన్త్‌ పరీక్షలు

అమరావతి: ఏపీ రాష్ట్రంలో కరోన కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్ కట్టడికి అనధికార లాక్డౌన్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రజలే స్వచ్చంద లాక్డౌన్ అమలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో...

ఇతర కంపెనీలకు కోవాగ్జిన్‌ ఫార్ములా ఇచ్చే దిశగా కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మాస్ వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది. కాగా మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించాలని భావించినప్పటికి దేశంలో...
- Advertisment -

Most Popular

Recent Comments