తాడేపల్లి: ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన శ్యాం కలకడ మరణించారు. ఆయన కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు. కాగా శ్యాం కలకడ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గం కరోనా కట్టడికి ఈ ఎల 5వ తేదీ మధ్యాహ్నం నుంచి రాష్ట్రం మొత్తం పగటి...
అమరావతి : ఏపీలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్డౌన్ లేకున్నా ప్రజలు బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న వేళ, ప్రభుత్వం రాష్ట్రం లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత రేషన్...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ని 17 పంచాయతీలను జారీయ అవార్డులు వరించాయి. దేశంలో అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో...
అమరావతి: ఏపీ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, దానిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం మే 1 నుండి...
బాలీవుడ్: సల్మాన్ ఖాన్ సొంత నిర్మాణంలో నటించి రూపొందించిన సినిమా 'రాధే' .ఈ సినిమా మే 13 న థియేటర్లలో మరియు ఓటీటీలో ఒకేసారి విడుదల కానుంది. రంజాన్ సందర్భంగా విడుదలవుతున్న ఈ...
టాలీవుడ్: కొన్ని సంవత్సరాల క్రితం మోడల్ గా ఉన్న అప్ కమింగ్ హీరోయిన్లు టాలీవుడ్ ని ఇనీషియల్ బూస్టింగ్ కోసం వాడుకునేవారు. ఇక్కడ ఒకటి రెండు సినిమాలు తీసి కొంత పేరు రాగానే...
అమరావతి : దేశంలో కరోనా రోజు రోజుకు తన వ్యాప్తిని విస్తృతంగా పెంచుకుంటూ పొతోంది. రోజుకు 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమొదు అవుతున్నాయి. ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది....
న్యూ ఢిల్లీ: భారతదేశపు కోవిడ్ కేస్ లోడ్ 2,45,692 తాజా ఇన్ఫెక్షన్లతో 1.45 కోట్లకు పెరిగింది. ఇది రోజువారీ అత్యధిక స్పైక్. దేశంలో వరుసగా మూడవ రోజు 2 లక్షలకు పైగా కేసులు...
Recent Comments