జాతీయం: భారత ప్రభుత్వానికి అమెరికా కోర్టు సమన్లు!
సిఖ్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) దాఖలు చేసిన హత్య కుట్ర కేసు నేపథ్యంలో అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు...
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 21-24 తేదీల్లో మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా అమెరికా పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో ఆయన వార్షిక క్వాడ్ సమ్మిట్లో పాల్గొని, UN జనరల్...
మూవీడెస్క్: నార్త్ అమెరికాలో ఉన్న భారతీయ ప్రేక్షకుల వలన, మన టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.
అక్కడి డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున మన సినిమాలను కొనుగోలు చేస్తున్నారు. అందులో కొన్ని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, మంగళవారం అమరావతిలో అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ను కలిసారు.
ఈ సందర్భంగా, ఆయన కాన్సులేట్ జనరల్ బృందాన్ని సత్కరించారు. అనంతరం, ఆయన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు...
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడం ఇక దాదాపుగా ఖరారైనట్టేనని అమెరికా రాజకీయ...
మాస్కో: రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో రష్యా తన ఉపగ్రహాల ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా బ్రిటిష్ శాటిలైట్ కంపెనీ వన్వెబ్ తెలిపింది. రష్యా కజికిస్తాన్ నుంచి చేసే అన్ని ఉపగ్రహ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్టుగా...
హైదరాబాద్: ప్రపంచ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ కంపెనీ, భారత్ లో భారీ ఎత్తున పెట్టుబడులు హైదరాబాద్లో పెడుతోంది. తాజాగా అమేజాన్ అమెరికా వెలుపల తన సొంత తొలి క్యాంపస్ని...
న్యూఢిల్లీ: భారత ఐటీ మరియు టెక్ దిగ్గజం అయిన విప్రో కంపెనీ అమెరికాకు చెందిన లీన్స్విఫ్ట్ సొల్యూషన్స్ అనే కంపెనీను కైవసం చేసుకుంది. లీన్స్విఫ్ట్ సొల్యూషన్స్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేసినట్లు...
న్యూయార్క్: భారత్ నుండి కొన్ని ఏళ్ళ క్రితం అపహరణకు గురైన పురాతన కళాఖండాల కార్యాచరణ దర్యాప్తులో భాగంగా సుమారు 15 మిలియన్ డాలర్లు విలువ చేసే 250 పురాతన వస్తువులను భారత్కు అమెరికా...
వాషింగ్టన్: ప్రపంచమంతా సెకండ్ వేవ్ ఉధృత పెరిగిన నేపథ్యంలో పలు దేశాలు వారి దేశాలకు వచ్చే విదేశి ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. భారత్ సహా వివిధ దేశాలపై ప్రయాణాల ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా...
Recent Comments