News Desk: హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ తన వ్యూహాలను మారుస్తున్నారా అన్న ప్రశ్నలు అందరిలో కలిగించాయి. బీజేపీ కంటే కాంగ్రెస్తో కలవడం...
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల రెండు పర్యటనలను రద్దు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయన తిరుమల పర్యటనను సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో నిరసనలు...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీని కష్ట కాలంలో వదిలేసి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని వైసీపీ...
ఆంధ్రప్రదేశ్: సరిపోతుందా చంద్రబాబు..? జగన్ ఘాటైన సమాధానం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా వివాదం తిరుమల లడ్డూ ఇష్యూ, డిక్లరేషన్ వివాదంతో మరింత ముదిరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మరియు...
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుమలలోని సంప్రదాయాలు, ఆచారాలను పాటించకపోవడం వల్ల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, వైసీపీ నేత...
అమరావతి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఏపీలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడనటువంటి రాక్షస పాలన నడుస్తోందని...
తిరుమల: జగన్ తిరుమల పర్యటన వివాదం
ప్రఖ్యాత తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై పెద్ద దుమారం రేగుతోంది. ముఖ్యంగా ఈ లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి చేప నూనెతో కల్తీ చేసారనే ఆరోపణలు...
తిరుమల: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ పర్యటనపై ఏపీ బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు విమర్శలు చేస్తుండగా, వైసీపీ ఎదురుదాడికి ఉపక్రమించింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర...
అమరావతి: తిరుపతి లడ్డూ వివాదంపై ప్రధానికి జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకున్న తిరుపతి లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుమల తిరుపతి...
అమరావతి: సీఎంగా ఉంటూ అబద్ధాలు చెప్పడం ధర్మమా?- జగన్మోహన్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘాటు...
Recent Comments