వైసీపీ: ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి విపక్ష హోదాలో 100 రోజులు పూర్తయ్యాయి. అయితే, ఈ 100 రోజుల్లో వైసీపీ ఎలాంటి విజయాలు సాధించింది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికార కూటమి పార్టీలు తమ...
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో రెడ్ బుక్కుల వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు ఈ రెడ్ బుక్కుల మాట టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రలోనే వినిపించింది. ఆయన తన దగ్గర...
అమరావతి: ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తున్న తిరుమల లడ్డూ వివాదం పై వైఎస్సార్సీపీ సీనియర్ నేత కొడాలి నాని మొదటిసారి స్పందించారు.
ఆయన ప్రకారం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
విజయవాడ, సెప్టెంబర్ 20 : ముంబైకి చెందిన నటి కదంబరి జెత్వాని ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పోలీస్లు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ను అరెస్టు చేశారు.
నటి ఫిర్యాదు...
అమరావతి: వైసీపీకి బిగ్ షాక్ గిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్కు పంపించారు....
అమరావతి: సెజ్ ప్రమాద బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం!!!
కీలక ప్రకటన:అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు,...
అమరావతి: వైసీపీ పార్టీ లో చెలరేగిన ఎగ్ పఫ్ వివాదం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐదు సంవత్సరాల...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జరిగిన క్రీడా అవినీతిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన "ఆడుదాం ఆంధ్ర", సీఎం కప్ వంటి క్రీడా కార్యక్రమాలలో జరిగిన అవకతవకలపై...
అమరావతి: ఈవీఎంల ఓట్లను రీకౌంటింగ్ చేయాలంటూ ఎన్నికల సంఘానికి అధికారిక ఫిర్యాదు చేసిన వైసీపీ అభ్యర్థి
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, పలువురు అభ్యర్థులు ఈవీఎం (ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్) ల...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ తాజాగా సంచలన ప్రకటన చేశారు.
తన భార్య వాణి నుంచి చట్టపరంగా విడాకులు తీసుకుంటానని వెల్లడించారు.
భార్యాపిల్లల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులకు...
Recent Comments