ఆంధ్రప్రదేశ్: సరస్వతి పవర్ భూముల్లో సర్వే - డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు
పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములపై అధికార యంత్రాంగం సర్వే చేపట్టింది. డిప్యూటీ...
హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం రాజకీయ వేదికలపై హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో పునర్నిర్మాణ, తెలంగాణలో సుస్థిర స్థానం సాధించడం కాంగ్రెస్ కోసం కీలకమైన లక్ష్యాలు.
అయితే, ఈ...
పల్నాడు: ఏపీ మాజీ సీఎం జగన్ సొంత కంపెనీ సరస్వతి పవర్ సంస్థపై ఇటీవల ఆస్తుల వివాదంలో ఆసక్తికరంగా మారింది. జగన్, షర్మిలల మధ్య ఆస్తుల పంపకాల వివాదంలో ఈ సంస్థ ప్రధాన...
చంద్రబాబు: వైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలల మధ్య ఆస్తి వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు...
అమరావతి: ఓ చెల్లి కన్నీటిటీతో అన్నపై ఎక్కుపెట్టిన బాణం
ఒక తల్లి, ఒక చెల్లి కలిసి కన్నీళ్లతో, ఓ అన్నకి రాసిన, లేఖని విడుదల చేసిన టీడీపీ
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆస్తుల వివాదంలో తల్లి,...
అమరావతి: జగన్, షర్మిల ఆస్తుల వివాదం ముగింపు దశకు?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఉన్న ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదం చర్చనీయాంశంగా మారింది....
అమరావతి: ఏపీ అసెంబ్లీ లో ఇవాళ పల్లు బిల్లులకు ఆమోదం లభించింది. మంత్రి సత్యకుమార్ ప్రవేశ పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరు పునరుద్ధరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
కాగా, అంతకు ముందు గత...
హైదరాబాద్: తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ ఆవిర్భవించింది. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజైన ఈ రోజు ప్రారంభించారు. అందులో...
హైదరాబాద్: తాను నివసిస్తున్న సమాజాన్ని బాగు చేయడనికి ప్రయత్నం చేస్తున్నట్లు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ‘ఈ రోజు మన అందరికీ మంచి సమాజం కావాలి. అందరి...
Recent Comments