అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలకు 60 లక్షల డోసుల వ్యాక్సిన్ అవసరం అని, వాటిని పంపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైయస్ షర్మిలారెడ్డి తన తండ్రి జన్మదినం జూలై 8 న తెలంగాణలో తన రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎస్ షర్మిలా యొక్క...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఐటీ పరిశ్రమ విస్తరణ కోసం సీఎక్స్ఓ సదస్సు నిర్వహించబోతున్నట్లు ఏపీ ఐటీ శాఖ మంత్రి గౌతమ్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్...
టాలీవుడ్: లాక్ డౌన్ టైం లో ఓటీటీలకి జనాదరణ బాగా పెరిగింది. ఇదివరకు కేవలం ఇంగ్లీష్ , హిందీ లలోనే ఓటీటీల కోసం ప్రత్యేకంగా సినిమాలు రూపొందించి విడుదల చేసేవారు. ఇపుడు తెలుగులో...
టాలీవుడ్: ఇండస్ట్రీ లో పది సంవత్సరాలుగా చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన జ్యోతి లక్ష్మి సినిమా ద్వారా కొంచెం గుర్తింపు తెచ్చుకుని లాక్ డౌన్ లో ఓటీటీ...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల విషయంలో ఎప్పుడూ ఏవో ఒక సంచలనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మాజీ సీఎస్ నీలం సాహ్ని నియమించడం జరిగింది.
రాష్ట్ర ఎన్నికల...
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్మించిన కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్పోర్టును ఇవాళ సీఎం జగన్మోహన్రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి పి హర్దీప్సింగ్కు కూడా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ...
అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది ఏపీ ప్రభుత్వం. రాబోయే రెండ్రోజుల తరువాత గ్రామ/వార్డు సచివాలయాల్లో కోవిడ్ టీకా వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గుంటూరు, కృష్ణా...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బడులను ఒంటిపూట నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం విడుదల చేశారు. ఆ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రహదారుల మరమ్మతులకు నిధుల రాష్ట్ర ప్రభుత్వం రూ.2,205 కోట్లతో నిధుల ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో సుమారు 7,969 కి.మీ. మేర రహదారులకు ప్రత్యేక మరమ్మతులు చేపట్టేందుకు పరిపాలన అనుమతులు...
Recent Comments