అమరావతి: ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను అమలు చేయబోతున్న సంక్షేమ పథకాల క్యాలండర్ను మంగళవారం ఏపీ మంత్రివర్గం ఆమోదించిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పత్రికా సముఖంగా...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్...
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ లో పవిత్ర పుణ్యక్షేత్రమైన అంతర్వేది లో నూతన రథాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా నెలకొల్పిన గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించిన ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు గురువారం వివిధ శాఖాధిపతులతో సమావేశం...
టాలీవుడ్: విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'లైగర్'. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలా, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి "రాజన్న రాజ్యం" ("రాజన్న పాలన") ను తెలంగాణకు తీసుకురావాలని...
టాలీవుడ్: ఒక్కో ఇండస్ట్రీ లో ఒక్కో సంగీత దర్శకుడికి ఒక్కో శకం నడుస్తూ ఉంటుంది. తెలుగు లో 90 ల నుండి దాదాపు 2010 వారికి తన సంగీతంతో ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు సమీపంలో మూడు ప్రాంతాలలో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభువం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పని వేళల మార్పులపై ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ సవరణలు చేసింది. ప్రతి...
Recent Comments