fbpx
Sunday, October 27, 2024
HomeSearch

జగన్ - search results

If you're not happy with the results, please do another search.

ఏపీ ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ విడుదల

అమరావతి: ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను అమలు చేయబోతున్న సంక్షేమ పథకాల క్యాలండర్‌ను మంగళవారం ఏపీ మంత్రివర్గం ఆమోదించిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పత్రికా సముఖంగా...

ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలకు ఆమోదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్...

అంతర్వేది కొత్త రథాన్ని ప్రారంభించిన సీఎం

తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ లో పవిత్ర పుణ్యక్షేత్రమైన అంతర్వేది లో నూతన రథాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌...

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌పై కసరత్తు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా నెలకొల్పిన గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించిన ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు గురువారం వివిధ శాఖాధిపతులతో సమావేశం...

సెప్టెంబర్ లో విడుదల కానున్న ‘లైగర్’

టాలీవుడ్: విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'లైగర్'. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా...

తెలంగాణలో షర్మిల నూతన పార్టీ స్థాపించే యోచన!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలా, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి "రాజన్న రాజ్యం" ("రాజన్న పాలన") ను తెలంగాణకు తీసుకురావాలని...

చేతిలో 10 సినిమాలతో గ్రేట్ కం బ్యాక్ అవుతున్న మెలోడీ బ్రహ్మ

టాలీవుడ్: ఒక్కో ఇండస్ట్రీ లో ఒక్కో సంగీత దర్శకుడికి ఒక్కో శకం నడుస్తూ ఉంటుంది. తెలుగు లో 90 ల నుండి దాదాపు 2010 వారికి తన సంగీతంతో ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు...

ఆంధ్రప్రదేశ్ లో మూడు ఐటీ కాన్సెప్ట్‌ సిటీలు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు సమీపంలో మూడు ప్రాంతాలలో మూడు ఐటీ కాన్సెప్ట్‌ సిటీలు ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను...

హైకోర్టు తరలింపుపై స్పందించిన కేంద్రం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభువం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్‌...

ఏపీ లోని పాఠశాలల పని వేళల్లో మార్పులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలల పని వేళల మార్పులపై ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ సవరణలు చేసింది. ప్రతి...
- Advertisment -

Most Popular

Recent Comments