అమరావతి: ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2021-22 సంవత్సరానికి గాను కేంద్రం ప్రవేశపెట్టిన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అనే ప్రక్రియలు నిరంతర కార్యక్రమాలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఇంటి...
టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక స్టేజ్ లో ఫ్యాక్షన్ సినిమాలు, ఒక స్టేజ్ లో లవ్ స్టోరీలు, ఒక స్టేజ్ లో థ్రిల్లర్లు, ఒక స్టేజ్ లో కామెడీ థ్రిల్లర్లు...
గుంటూరు : కోవిడ్ వ్యాక్సిన్ వికటించి బ్రెయిన్ డెడ్ అయ్యిన ఆశా వర్కర్ విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ వల్లే మరణించిందని ఇంకా నిర్ధారణ అవలేదని ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాలకు ఎటువంటి అంతరాయం లేని మరియు అపరిమితమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఒక కొత్త నెట్వర్క్ వ్యవస్థ ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం...
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లలో వెలుగుచూసిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలపై శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
అమరావతి: ఏపీలో సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేరవేస్తూ నూతన ఒరవడికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న...
టాలీవుడ్: విజయ్ దేవరకొండ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టైటిల్ తో పాటు ఫస్ట్...
టాలీవుడ్: మెగా కుటుంబం నుండి మెగా ప్రిన్స్ అనే టాగ్ తో 'ముకుంద' సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం అన్నాడు వరుణ్ తేజ్. మొదటి నుండి కథ కి ఇంపార్టెన్స్ ఇస్తూ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాత రాజధాని అయిన కర్నూలు జిల్లా ఓర్వకల్ విమానాశ్రయం నుండి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు కీలకమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ద్వారా అనుమతి లభించింది. విమాన...
Recent Comments