న్యూఢిల్లీ: ప్రముఖ జాతీయ వార్తా చానెల్ అయిన ‘ఏబీపీ న్యూస్’ చేసిన ‘దేశ్ కా మూడ్’ అనే ఒక సర్వేలో బెస్ట్ సీఎంల ను ప్రకటించింది. ఈ సర్వే ద్వారా భారత దేశంలోని...
టాలీవుడ్: వరుసగా ప్లాపులు ఎదుర్కొని మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న టైం లో పూరి జగన్నాథ్ తో కలిసి 'ఇస్మార్ట్ శంకర్' అనే సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అందించాడు 'రామ్' ....
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండొ విడత అమ్మఒడి పథకం యధాతథంగా అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పట్టణాలు మరియు నగరాలలోని పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు...
తాడేపల్లి: రేషన్ డోర్ డెలివరీ, ధాన్యం సేకరణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి...
చిత్తూరు: ఏపీ లో ప్రభుత్వం పేదలందరికి ఇళ్ళు తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ జరుగుతోంది....
తూర్పు గోదావరి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి...
అమరావతి: ఏపీ పోలీస్ అనేక విషయాల్లో సమర్థవంతమైన సేవలందిస్తూ మన దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందని ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్స్లో గత ఏడాది అత్యుత్తమ సేవలందించిన వారికి...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇక పై మూడేళ్ల డిగ్రీ కోర్సు స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు అమల్లోకి రానుంది. ఈ మేరకు ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన...
తాడేపల్లి: యూకేలో కోవిడ్ కొత్త వేరియంట్ మరియు సెకండ్వేవ్ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ‘ఆస్పత్రుల్లో నాడు-నేడు’పై సీఎం సమీక్ష...
Recent Comments