అమరావతి : ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రం మొత్తంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల రక్తదాన శిబిరాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో రక్తదాన కార్యక్రమం అత్యంత అరుదైన ఘనతను సొంతం...
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఏలూరు ఘటనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్ రేవు...
న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఆంధ్రప్రదేశ్కు ప్రాణాధారమైన ఫలాలను త్వరగా ప్రజలకు అందేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు....
అమరావతి: ఈ నెల డిసెంబర్ 18వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలో జరగనుంది. వెలగపూడి లోని తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాకు లోని కేబినెట్...
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు ఇవాళ ఉదయం చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు....
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో అంతు చిక్కని ఒక వింత వ్యాధితో వందల మంది ప్రజలు బాధపడుతుండడం పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఏలూరులో శ్రీధర్ అనే ఒక వ్యక్తి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసులు టెక్నాలజీ వినయోగం విషయంలో మరోసారి దేశంలోనే సత్తా చాటారు. టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ప్రకటించిన 18 అవార్డులలో ఐదు అవార్డులను ఏపీ పోలీసు శాఖ సొంతం చేసుకుంది....
అమరావతి : ఏపీ శాసనసభ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలలో ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ మంగళవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిపిన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నివర్ తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ పర్యటనకు బయలుదేరారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు అనగా శనివారం ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నివర్ తుపానుపై...
Recent Comments