fbpx
Sunday, October 27, 2024
HomeSearch

జగన్ - search results

If you're not happy with the results, please do another search.

ఏపీ సీఎం బర్త్ డే సందర్భంగా రక్తదానం లో రికార్డ్ బద్దలు

అమరావతి : ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రం మొత్తంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల రక్తదాన శిబిరాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో రక్తదాన కార్యక్రమం అత్యంత అరుదైన ఘనతను సొంతం...

పురుగు మందు అవశేషాలే ఏలూరు సంఘటనకు కారణం

అమరావతి: ఏపీ‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ బుధవారం ఏలూరు ఘటనపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్‌ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్‌ రేవు...

పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాధారం

న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణాధారమైన ఫలాలను త్వరగా ప్రజలకు అందేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు....

ఏపీ కేబినేట్ సమావేశం డిసెంబర్ 18న

అమరావతి: ఈ నెల డిసెంబర్ 18వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలో జరగనుంది. వెలగపూడి లోని తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాకు లోని కేబినెట్‌...

ఏలూరు ప్రభుత్వాసుపత్రి సందర్శించిన సీఎం

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు ఇవాళ ఉదయం చేరుకున్నారు. హెలీప్యాడ్‌ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు....

ఏలూరులో బయటపడ్డ ఒక వింత జబ్బు

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో అంతు చిక్కని ఒక వింత వ్యాధితో వందల మంది ప్రజలు బాధపడుతుండడం పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఏలూరులో శ్రీధర్ అనే ఒక వ్యక్తి...

5 స్కోచ్‌ అవార్డులు కైవసం: ఏపీ పోలీసు శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు టెక్నాలజీ వినయోగం విషయంలో మరోసారి దేశంలోనే సత్తా చాటారు. టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ప్రకటించిన 18 అవార్డులలో ఐదు అవార్డులను ఏపీ పోలీసు శాఖ సొంతం చేసుకుంది....

ఏపీ అసెంబ్లీలో ఆన్లైన్ జూదం నిషేధం పై బిల్లు

అమరావతి : ఏపీ శాసనసభ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలలో ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధిస్తూ మంగళవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిపిన...

చిత్తూర్, కడప, నెల్లూర్ జిల్లాల్లో ఏరియల్ సర్వే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నివర్‌ తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ పర్యటనకు బయలుదేరారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన...

తుఫాన్ ప్రాంతాల్లో రేపు ఏరియల్ సర్వే చేయనున్న సీఎం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నివర్ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు అనగా శనివారం ఏరియల్‌ సర్వే నిర్వహించబోతున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నివర్‌ తుపానుపై...
- Advertisment -

Most Popular

Recent Comments