అమరావతి: రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకునే వారు రోజువారీ వ్యాపారాల కోసం తెలిసిన ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి అప్పులు తెచ్చుకుని, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ములో ఎక్కువ శాతం, ఆ అప్పులకు...
టాలీవుడ్: గీత గోవిందం ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ తర్వాత ఇన్ని రోజులు ఎదురుచూసి చివరకి మహేష్ బాబు తో తన తదుపరి సినిమా కన్ఫామ్ చేసుకున్నాడు డైరెక్టర్ పరశురామ్. అయితే అనుకోకుండా వచ్చిన...
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 25న ప్రారంభం కానుంది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల...
తాడేపల్లి: ఏపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కొత్త కొత్త సంక్షేమ పథకాలు అమలు చేస్తోండి. ఇప్పుడు కొత్తగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది....
అమరావతి : సీపీఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగులపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీపీఎస్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సీఎం కు ఈ సమావేశంలో వివరించారు.
సీపీఎస్పై...
అమరావతి: రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్లు రూ.263.99...
అమరావతి: జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురు కాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక...
బాలీవుడ్: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం ప్రారంభించి చిన్న చిన్న క్యారెక్టర్ లు చేసుకుంటూ ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు ద్వారా మొదటి హిట్లు కొట్టి ఆ తర్వాత అర్జున్ రెడ్డి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి వచ్చిన జీరో ఎఫ్ఐఆర్ పద్ధతి బాధితుల పాలిట వరంగా మారింది. తెలంగాణాలో దిశ ఘటన తరువాత మన రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ అమలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు...
అమరావతి: వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ఒక ప్రకటనలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీని కోసం 4,500 సర్వే టీమ్లను సిద్దం...
Recent Comments