fbpx
Sunday, October 27, 2024
HomeSearch

జగన్ - search results

If you're not happy with the results, please do another search.

ఏపీలోని చిరు వ్యాపారులకు నేడు జగనన్న తోడు

అమరావతి: రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకునే వారు రోజువారీ వ్యాపారాల కోసం తెలిసిన ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి అప్పులు తెచ్చుకుని, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ములో ఎక్కువ శాతం, ఆ అప్పులకు...

మొదలైన సర్కారు వారి పాట

టాలీవుడ్: గీత గోవిందం ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ తర్వాత ఇన్ని రోజులు ఎదురుచూసి చివరకి మహేష్ బాబు తో తన తదుపరి సినిమా కన్ఫామ్ చేసుకున్నాడు డైరెక్టర్ పరశురామ్. అయితే అనుకోకుండా వచ్చిన...

ఏపీలో ఇళ్ళ పట్టాల పంపిణీ డిసెంబర్ 25న

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం​ డిసెంబర్‌ 25న ప్రారంభం కానుంది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల...

ఏపీ లో సున్నా వడ్డీ పంట రుణాల పథకం

తాడేపల్లి: ఏపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కొత్త కొత్త సంక్షేమ పథకాలు అమలు చేస్తోండి. ఇప్పుడు కొత్తగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది....

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి శుభవార్త

అమరావతి : సీపీఎస్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీపీఎస్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సీఎం కు ఈ సమావేశంలో వివరించారు. సీపీఎస్‌పై...

అగ్రిగోల్డ్ భాధితులకు పరిహారం చెల్లించడానికి అనుమతి

అమరావతి: రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్లు రూ.263.99...

హవాల్దార్‌ ప్రవీణ్‌ కుమార్‌ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం

అమరావతి: జమ్మూ కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురు కాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్‌ సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక...

హిప్ హాప్ షో కి ప్రచారకర్తగా విజయ్

బాలీవుడ్: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం ప్రారంభించి చిన్న చిన్న క్యారెక్టర్ లు చేసుకుంటూ ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు ద్వారా మొదటి హిట్లు కొట్టి ఆ తర్వాత అర్జున్ రెడ్డి...

జీరో ఎఫ్ ఐ ఆర్ బాధితుల పాలిట ఒక వరం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి వచ్చిన జీరో ఎఫ్‌ఐఆర్‌ పద్ధతి బాధితుల పాలిట వరంగా మారింది. తెలంగాణాలో దిశ ఘటన తరువాత మన రాష్ట్రంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు...

100 ఏళ్ల తర్వాత ఏపీలో మళ్లీ భూ సర్వే

అమరావతి: వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ఒక ప్రకటనలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీని కోసం 4,500 సర్వే టీమ్‌లను సిద్దం...
- Advertisment -

Most Popular

Recent Comments