fbpx
Sunday, October 27, 2024
HomeSearch

జగన్ - search results

If you're not happy with the results, please do another search.

విశాఖలో ఐటీ హై ఎండ్‌ స్కిల్డ్‌ విశ్వవిద్యాలయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఐటీ హై ఎండ్‌ స్కిల్డ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ నిపుణులు, ఐటీ ప్రొఫెషనల్స్‌ కొరత ఉంటుందని,...

గ్లోబల్ సమ్మిట్ కు ఏపీకి ఆహ్వానం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి 'గ్లోబల్ వర్చువల్ సమ్మిట్-2021'కు రావాలని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆహ్వానం అందించింది. దేశాలు, రంగాల వారీగా ఫిబ్రవరిలో నిర్వహించనున్న...

రెండో దశ సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదల

అమరావతి: ఏపీలో రెండో దశ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌ 20 నుంచి 26 తేదీల మధ్య వారం రోజుల పాటు జరిగిన...

ఏపీ పోలీసు శాఖలో ప్రతి సంవత్సరం 6500 ఉద్యోగాలు

అమరావతి: రాబోయే నాలుగేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ప్రతి ఏటా 6,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పోలీసు సంక్షేమ నిధికి మూడేళ్లుగా ఇవ్వాల్సిన నిధులను కూడా...

ఏపీలో నేడు వైఎస్సార్ భీమా ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ‘వైఎస్సార్‌ బీమా’ పథకాన్ని బుధవారం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం మొత్తం జమ చేస్తామని, వారం రోజుల్లో ఖాతాలకు అవి చేరుతాయని...

ఏపీలో పాఠశాలలు నవంబర్ 2 నుండి ప్రారంభం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను ప్రారంభించనున్నట్లు మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. పాఠశాలలో 1, 3, 5, 7...

నష్టబోయిన వారికి పరిహారం త్వరగా చెల్లింపు

అమరావతి: ఏపీ లో భారీ వరదలు, వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు త్వరగా పూర్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం భారీ వర్షాలు,...

ఏపీలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం

అమరావతి: ఏపీ లో నెలకొల్పిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికి ఎంతో ఆదర్శనీయంగా నిలిచిందని ఏపీ సీఎం సలహాదారు, మాజీ సీఎస్‌ అజేయ కల్లం అన్నారు. ఏఎన్‌యూలో ‘గ్రామీణ భారతదేశ సుస్థిర...

చట్ట సభల్లో కోటీశ్వరుల ప్రభావం పెరుగుతోంది: రామకృష్ణ

అమరావతి: దేశంలో, ఆంధ్ర రాష్ట్ర చట్ట సభల్లో కోటీశ్వరుల ప్రభావం పెరిగిపోతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేత, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌...

ఏపీ అభివృద్ధికి సహాయం చేస్తామన్న నితిన్ గడ్కరీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి చాలా అనుకూల పరిస్థితులున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. విజయవాడలో కొత్తగా...
- Advertisment -

Most Popular

Recent Comments