అమరావతి: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ నిపుణులు, ఐటీ ప్రొఫెషనల్స్ కొరత ఉంటుందని,...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి 'గ్లోబల్ వర్చువల్ సమ్మిట్-2021'కు రావాలని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆహ్వానం అందించింది. దేశాలు, రంగాల వారీగా ఫిబ్రవరిలో నిర్వహించనున్న...
అమరావతి: ఏపీలో రెండో దశ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి 26 తేదీల మధ్య వారం రోజుల పాటు జరిగిన...
అమరావతి: రాబోయే నాలుగేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ప్రతి ఏటా 6,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పోలీసు సంక్షేమ నిధికి మూడేళ్లుగా ఇవ్వాల్సిన నిధులను కూడా...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని బుధవారం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం మొత్తం జమ చేస్తామని, వారం రోజుల్లో ఖాతాలకు అవి చేరుతాయని...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2 నుంచి స్కూళ్లను ప్రారంభించనున్నట్లు మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ప్రకటించారు. పాఠశాలలో 1, 3, 5, 7...
అమరావతి: ఏపీ లో భారీ వరదలు, వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు త్వరగా పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం భారీ వర్షాలు,...
అమరావతి: ఏపీ లో నెలకొల్పిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికి ఎంతో ఆదర్శనీయంగా నిలిచిందని ఏపీ సీఎం సలహాదారు, మాజీ సీఎస్ అజేయ కల్లం అన్నారు. ఏఎన్యూలో ‘గ్రామీణ భారతదేశ సుస్థిర...
అమరావతి: దేశంలో, ఆంధ్ర రాష్ట్ర చట్ట సభల్లో కోటీశ్వరుల ప్రభావం పెరిగిపోతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి చాలా అనుకూల పరిస్థితులున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలో కొత్తగా...
Recent Comments