న్యూ ఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిందని, కోట్ల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయాయన్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ రోజు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్...
న్యూ ఢిల్లీ: నేషనల్ కాంగ్రెస్లో తుఫాను సృష్టించిన 23 మంది అసమ్మతివాదులలో ఒకరైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేశారు. "మా పార్టీ నిర్మాణం కూలిపోయింది....
ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఇవాళ ఆరోపించారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్...
పట్నా: చివరి ఓట్ల లెక్క వరకు సాగిన ఉత్కంఠభరిత బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే మళ్ళీ విన్నింగ్ షాట్ కొట్టింది. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన...
పట్నా : దేశ మొత్తం మీద ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం, ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా...
సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. పోటాపోటీగా సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధించారు. నరాలు...
పాట్నా: బీహార్లోని 243 సీట్లలో తొంభై నాలుగు స్థానాలు ఈ రోజు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు రెండో దశలో జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ వరుస ర్యాలీలతో ఎన్డీఏ దాడికి...
సిద్దిపేట, తెలంగాణ: తెలంగాణలో రాజకీయ పరంగా తీవ్ర వేడిని పుట్టించిన దుబ్బాక ఉప ఎన్నిక మంగళవారం జరగనుంది. కరోనా నేపథ్యంలో పోలింగ్ సరళి ఎలా ఉంటుంది, ఎంతశాతం ఓటింగ్ జరుగుతుందనేది అందరిలోనూ ఆసక్తి...
పట్నా: బిహార్లో మొదటి దశ పోలింగ్ ఈ రోజు జరగనుంది. 71 అసెంబ్లీ స్థానాల్లో 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు ఈ రోజు ఈవీఎంలలో బంధించనున్నారు....
పట్నా: సాధారణంగా ఎన్నికల్లో గెలిపిస్తే అది ఉచితం ఇది ఉచితం అని హామీలు ఇస్తుంటారు రాజకీయ నాయకులు, ఇప్పుడు ఉచితంగా ఇవ్వడానికి ఒక కొత్త విషయం వచ్చేసింది. అదేంటో చూద్దాం.
బిహార్లో త్వరలో అసెంబ్లీ...
Recent Comments