అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పట్టణ స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించి, మరింత అభివృద్ధి జరిగేలా ఎస్ఓపీని (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) రూపొందించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ముఖ్యమంత్రి...
హైదరాబాద్: తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురిసిన తరువాత ముప్పై మంది మరణించారు. రోడ్లు నదులు లాగా కనిపిస్తున్నాయి, కార్లు పూర్తిగా మునిగిపోయి శక్తివంతమైన ప్రవాహాలతో పాటు, భవనాలలో దాదాపు పూర్తిగా వరదలు...
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, సహాయక చర్యలపై బుధవారం మధ్యాహ్నం...
దేశంలో రోజు సగటు టెస్టుల్లో ఏపీ నంబర్ 1రోజు వారి రికవరీ రేటు దేశంలోనే అధికంజీ తెలుగు చానల్ పది అంబులెన్సుల వితరణ
మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అవలంబిస్తున్న పటిష్ట చర్యలతో...
కృష్ణా జిల్లా: ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో 'జగనన్న...
విజయవాడ: ఏపీ లో జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ నెల 8న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్...
విశాఖపట్నం : వైఎస్సార్సీపీ సీనియర్ నేత, విశాఖ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం...
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ(FR) అనే జోనర్ లో సినిమా అంటూ ''ఆర్జీవీ మిస్సింగ్'' ని ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా 'ఆర్జీవీ మిస్సింగ్' కు...
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు అక్టోబర్ 2వ తేదీన ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్నవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని...
Recent Comments