fbpx
Sunday, October 27, 2024
HomeSearch

జగన్ - search results

If you're not happy with the results, please do another search.

ఏపీ లో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన...

స్వయం సమృద్ధి దిశగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పట్టణ స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించి, మరింత అభివృద్ధి జరిగేలా ఎస్‌ఓపీని (స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌) రూపొందించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ముఖ్యమంత్రి...

వర్షాలకు హైదరాబాద్‌లో 15 సహా తెలంగాణలో 30 మరణాలు

హైదరాబాద్: తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురిసిన తరువాత ముప్పై మంది మరణించారు. రోడ్లు నదులు లాగా కనిపిస్తున్నాయి, కార్లు పూర్తిగా మునిగిపోయి శక్తివంతమైన ప్రవాహాలతో పాటు, భవనాలలో దాదాపు పూర్తిగా వరదలు...

వర్షాలు, సహాయక చర్యలు చేయడంలో అధికారులు అప్రమత్తం

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో‌ తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, సహాయక చర్యలపై బుధవారం మధ్యాహ్నం...

కోవిడ్ సేవల్లో దేశంలోనే ఆదర్శం, నంబర్ 1 ఏపీ

దేశంలో రోజు సగటు టెస్టుల్లో ఏపీ నంబర్ 1రోజు వారి రికవరీ రేటు దేశంలోనే అధికంజీ తెలుగు చానల్ పది అంబులెన్సుల వితరణ మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అవలంబిస్తున్న పటిష్ట చర్యలతో...

ఏపీ లో ఘనంగా విద్యా కానుక ప్రారంభం

కృష్ణా జిల్లా: ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో 'జగనన్న...

జగనన్న విద్యా కానుక 8న కృష్ణా జిల్లాలో ప్రారంభం

విజయవాడ: ఏపీ లో జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ నెల 8న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌...

విశాఖ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత

విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, విశాఖ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం...

‘ఆర్జీవీ మిస్సింగ్’ ఫస్ట్ లుక్

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ(FR) అనే జోనర్ లో సినిమా అంటూ ''ఆర్జీవీ మిస్సింగ్'' ని ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా 'ఆర్జీవీ మిస్సింగ్' కు...

గ్రామ వార్డు వ్యవస్థకు చప్పట్లతో పలువురి అభినంధనలు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు అక్టోబర్ 2వ తేదీన ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్నవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని...
- Advertisment -

Most Popular

Recent Comments