న్యూ ఢిల్లీ: ప్రఖ్యాత ఆర్థికవేత్త కౌశిక్ బసు సంకలనం చేసిన గణాంకాలను కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ ఈ రోజు మధ్యాహ్నం ఉదహరించారు - చైనాతో సహా 11 ఆసియా దేశాల పట్టికలో...
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని మార్వాహీ రిజర్వుడ్ శాసనసభ స్థానానికి నవంబర్ 3వ తేదీన జరగనున్న ఉప ఎన్నికలో పోటీకి దిగుతున్న జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్(జే) అధినేత, దివంగత సీఎం అజిత్ జోగీ తనయుడు అమిత్...
న్యూ ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ నుంచి తొమ్మిది, ఉత్తరాఖండ్ నుంచి ఒకటి, మొత్తం 11 రాజ్యసభ స్థానాలకు నవంబర్ 9 న ఎన్నికలు జరగనున్నాయి. 11 మంది రాజ్యసభ ఎంపిలలో కేంద్ర మంత్రి...
హైదరాబాద్: ఇటీవల నిజామాబాద్ స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి, టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత 672 ఓట్ల భారీ మెజారిటీ ఘనవిజయం...
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీపై నమ్మకంతోనే బీజేపీలో చేరినట్టు సీనియర్ నటిమణి కుష్బూ తెలిపారు. సోమవారం బీజేపీలో చేరిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని దేశాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్తారన్న...
నిజామాబాద్: తెలంగాణలో ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ శుక్రవారం జరగనుంది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 24 మంది స్థానిక సంస్థల...
సిద్దిపేట : తెలంగాణ లో కీలకమైన దుబ్బాక ఉప ఎన్నికల ముందు అధికార పార్టీ టీఆర్ఎస్కి ఊహించని సమస్య ఎదురైంది. మాజీమంత్రి అయిన చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో...
బెంగళూరు: బీజేపీ పార్టీ కి చెందిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మంత్రివర్గంలోని కీలక సభ్యుడు సీటీ రవి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను...
న్యూ ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లోని హత్రాస్లో గత నెలలో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన 20 ఏళ్ల దళిత మహిళ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శనివారం...
హైదరాబాద్ : హత్రాస్ లో జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్బండ్పై కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు...
Recent Comments