fbpx
Saturday, October 26, 2024
HomeSearch

జగన్ - search results

If you're not happy with the results, please do another search.

87.74 లక్షల మంది మహిళలకు వైఎస్సార్‌ ఆసరా

అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పెద్ద హామీ శుక్రవారం నుంచి అమలు...

ప్రజలకు సేవలు నిర్దిష్ట సమయంలోగా అందాలి

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి సేవకు నిర్దిష్ట సమయం పెట్టామని, ఆ సమయంలోగా పూర్తి అవుతున్నాయా లేదా అనే విషయాన్ని కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌...

ఏపీలో స్కూల్ రీఓపనింగ్ కోసం కసరత్తు

అమరావతి : కోవిడ్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలను తిరిగి తెరవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌...

ఏపీ లో తల్లులకు పోషణ, పిల్లలకు రక్షణ

అమరావతి: ఏపీ సీఎం జగన్ ఈ రోజు కొత్త పథకాలను ప్రవేశ పెట్టారు. నేటి బాలలే రేపటి పౌరులని, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్‌...

విశాఖలో మళ్ళీ మొదలైన సినిమా షూటింగ్‌లు

విశాఖపట్నం: కరోనా లాక్ డౌన్ ముగిసిన తరువాత ఇప్పుడు విశాఖలో సినిమా షూటింగ్ సందడి తిరిగి మొదలైంది. 4వ అన్‌లాక్‌తో నిబంధనలు సడలించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిస్టు లు కూడా విశాఖ...

“ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్” ర్యాంకింగ్‌లో ఆంధ్ర నెంబర్ 1

న్యూ ఢిల్లీ: పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ విడుదల చేసిన బిజినెస్ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ జాతీయ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడవ సంవత్సరం...

నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుపై సమీక్ష

అమరావతి : ఏపీ లో నైపుణ్యాభివృద్ధి కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భవనాల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండాలని, ఆకర్షణీయంగా...

పశ్చిమ గోదావరి కలెక్టర్ కు సీఎం అభినందనలు

ఏలూరు : గోదావరి వరద సహాయక చర్యలు, పునరావాసం ఏర్పాట్లు బాగా చేశారని ముఖ్యమంత్రి, పశ్చిమ గోదావరి కలెక్టర్‌ ముత్యాలరాజును అభినందించారు. మంగళవారం, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

అమెరికాలో అగ్నిప్రమాదం, తెలుగు విద్యార్థులు క్షేమం

అమరావతి: అమెరికాలోని జార్జియా రాష్ట్రం లిండ్‌బర్గ్‌లో తెలుగు విద్యార్థులు నివాసముంటున్న అపార్టుమెంట్‌లో రెండు రోజుల క్రితం ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 80 ఫ్లాట్లు కాలిపోయాయి. జార్జియా స్టేట్‌ యూనివర్సిటీలో...

అవినీతికి పాల్పడితే ఎవ్వరినీ వదలద్దు: ఏపీ సీఎం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి జరగకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి చేయాలంటే అందరూ భయపడే స్థాయికి రావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని...
- Advertisment -

Most Popular

Recent Comments