అమరావతి: కార్యకర్తలకు వైసీపీ అధినేత జగన్ భరోసా! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిశ్శబ్దంగా ఉన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం తిరిగి తెరచుకుంది. బుధవారం, ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు...
మదనపల్లి: ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కీలక ఫైల్స్ దహనం కేసులో, వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మరియు వైసీపీ నేత అయిన మాధవ్ రెడ్డిని...
అమరావతి: ఏపీ లో కరోనా తన ఖాతాలో మరో ఎమ్మెల్యేను చేర్చుకుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సినిమా తారలకు సొకిన కరోనా, తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి కూడా సోకింది.
అంబటి...
అమరావతి: కరోనా ఎవరినీ వదలడం లేదు. చిన్న పెద్ద తేడా లేదు, ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే భేధం లేదు. డబ్బు ఉన్నోనికి భయపడదు, డబ్బు లేనోడని జాలి పడదు. సినిమా సెలబ్రిటీలైనా రాజకీయ...
అమరావతి: ‘మా పాలన-మీ సూచన’ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై సమీక్ష సదస్సు రెండవ రోజు మంగళవారం, జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్...
హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ ఆస్తులు, పంచకాలు వంటి పాత విషయాలను 62 నిమిషాల...
విశాఖపట్నం: ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవంతిని సినిమా షూటింగ్లకు స్పాట్గా మార్చే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వైసీపీ హయాంలో భారీ నిర్మాణాలతో రూపుదిద్దుకున్న రుషికొండ ఇప్పుడు...
అమరావతి: తల్లిని కోర్టుకు లాగడం ఘర్ ఘర్ కీ కహానీ ఎలా అవుతుంది? - షర్మిల
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఏర్పాటు...
కడప: గత కొద్ది రోజులుగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు, ఆమె అన్న, వైసీపీ అధినేత జగన్ మధ్య ఆస్తుల వివాదం హాట్ టాపిక్గా మారింది. ఇద్దరి మధ్య కఠినమైన మాటల...
Recent Comments